హైదరాబాద్: మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ మంగళవారం ఘనంగా జరిగింది. ఈ పాసింగ్ అవుట్ పరేడ్లో 50 జాగిలాలు పాల్గొన్నాయి. వీటిలో ముఖ్యంగా లెబ్రెడాల్, కోకోర్ స్పైనల్, గోల్డెన్ రీట్రీవర్ జాతులు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డీజీ జితేందర్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఇంటిలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు హాజరయ్యారు.
Home News