నేడే ఉమ్మడి వరంగల్ లో ‘ప్రజా దీవెన సభ’
నేడే ఉమ్మడి వరంగల్ లో 'ప్రజా దీవెన సభ'*'ప్రజా దీవెన సభ'లో పాల్గొననున్న కేసీఆర్
* మహబూబాబాద్,భట్టుపల్లిలో 'ప్రజా దీవెన సభ'లు
* బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి
* సభా ఏర్పాట్లను పర్యవేక్షించిన సత్యవతి,దాస్యం
* ముచ్చటగా...
ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతి
ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతి
వరంగల్ టైమ్స్, బీజాపూర్: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బండిపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్...
రాష్ట్రంలో రెండ్రోజులు వర్షాలు
రాష్ట్రంలో రెండ్రోజులు వర్షాలు
వరంగల్ టైమ్స్,హైదరాబాద్: తెలంగాణలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. నైరుతి తిరోగమనం చివరి దశకు చేరుకోవడంతో...
కేసీఆర్ ను కలిసిన పొన్నాల లక్ష్మయ్య
కేసీఆర్ ను కలిసిన పొన్నాల లక్ష్మయ్య
వరంగల్ టైమ్స్,హైదరాబాద్: సీనియర్ రాజకీయవేత్త,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఊహించినట్లుగానే గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్న...
కాంగ్రెస్ ను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ ను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: డబ్బులు ఇచ్చిన వారికే హస్తం పార్టీలో టికెట్లని మంత్రి కేటీఆర్ విమర్శించారు.కూకట్పల్లి సీటు కోసం రూ.15 కోట్లు అడిగారని ఓ కాంగ్రెస్ నేత...
గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై కిషన్ రెడ్డి ఫైర్
గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై కిషన్ రెడ్డి ఫైర్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనాతీరుపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ను హైకోర్టు...
మరో 7 రోజులే ఛాన్స్
మరో 7 రోజులే ఛాన్స్
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: రూ.2000 నోట్లు మార్చుకునేందుకు మరో వారం గడువు మాత్రమే ఉంది.ఈ నెల 30వ తేదీ ఆర్బీఐ డెడ్ లైన్ గా విధించింది.ఇంకా రూ.2వేల నోట్లు...
చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు రిమాండ్ ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశించింది. కస్టడీలో చంద్రబాబు చాలా...
ముగిసిన చంద్రబాబునాయుడు సీఐడీ కస్టడీ
ముగిసిన చంద్రబాబునాయుడు సీఐడీ కస్టడీ
వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండ్రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు...
నేడు పట్టాలెక్కిన 9 వందే భారత్ రైళ్లు
నేడు పట్టాలెక్కిన 9 వందే భారత్ రైళ్లు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ఆదివారం పట్టాలెక్కాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా జెండా ఊపి వందే...





















