విమాన ప్రమాదాన్ని ముందే చెప్పిన ‘ఆస్ట్రో షర్మిష్టా’
విమాన ప్రమాదాన్ని ముందే చెప్పిన ‘ఆస్ట్రో షర్మిష్టా'
వరంగల్ టైమ్స్, అహ్మదాబాద్ : అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 242 మందితో లండన్ లోని గాట్విక్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరింది ఎయిరిండియా విమానం. మధ్యాహ్నం...
ఈ 26 నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్ బోనాలు
జూన్ 26 నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్ బోనాలు
రూ.20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
పండుగకు సిద్ధమవుతున్నహైదరాబాద్ -సికింద్రాబాద్ జంట నగరాలు
జులై 1న బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఈ నెల 26...
సరస్వతి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
సరస్వతి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
వరంగల్ టైమ్స్, తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి సరస్వతి అలంకారంలో స్వామివారు హంస వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి...
తెప్పపై విహరించిన శ్రీసుందరరాజస్వామి
2వ రోజు తెప్పపై విహరించిన శ్రీసుందరరాజస్వామి
వరంగల్ టైమ్స్, తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం పద్మసరోవరంలో శ్రీ సుందరరాజ స్వామి వారు తెప్పపై మూడు...
గజ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి అభయం
గజ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి అభయం
వరంగల్ టైమ్స్, తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు గజ వాహనంపై అభయమిచ్చారు. భక్తులు...
అమర్నాథ్ యాత్ర భద్రతకు సాయుధ బలగాలు
అమర్నాథ్ యాత్ర భద్రతకు సాయుధ బలగాలు
వరంగల్ టైమ్స్, అమర్ నాథ్ : ప్రతిష్ఠాత్మకమైన అమర్ నాథ్ యాత్ర భద్రత కోసం 581 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం...
శబరిమల దర్శన సమయాలు సవరింపు
శబరిమల దర్శన సమయాలు సవరింపు
వరంగల్ టైమ్స్, కేరళ : దేవస్థానం బోర్డు శబరిమల దర్శన షెడ్యూల్లో మార్పులు ప్రవేశపెట్టింది. శబరిమలలోని అన్ని నెలవారీ పూజల సమయాలను ఈ క్రింది విధంగా పునర్నిర్మించారు: ఆలయం...
సరస్వతి పుష్కరాల ఆదాయం రూ.2.83 కోట్లు
సరస్వతి పుష్కరాల ఆదాయం రూ.2.83 కోట్లు
వరంగల్ టైమ్స్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా : భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు మే 26 సోమవారంతో ముగిసిన...
త్వరలో టీటీడీకి సొంత చాట్బాట్
త్వరలో టీటీడీకి సొంత చాట్బాట్
వరంగల్ టైమ్స్, తిరుమల : ఆంధ్రప్రదేశ్ లో టీటీడీ భక్తులకు సులభంగా, వేగంగా సమాచారం అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్ ను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది.వాయిస్,టైపింగ్ ద్వారా...
టీటీడీకి రూ.11 లక్షలు విరాళం
టీటీడీకి రూ.11 లక్షలు విరాళం
వరంగల్ టైమ్స్, తిరుమల: అమెరికాలోని టెక్సాస్ కు చెందిన వేదాల రంగనాథ్, కృష్ణ కుమారి దంపతులు సోమవారం ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ...