Tuesday, March 19, 2024
Home National

National

‘సదైవ్ అటల్’ వద్ద నివాళులర్పించిన మోడీ

'సదైవ్ అటల్' వద్ద నివాళులర్పించిన మోడీ - 'సదైవ్ అటల్'వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు - పుష్పాంజలి ఘడించిన మంత్రులు, బీజేపీ నేతలు వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి...

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.'ఈ పండుగ అందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్...

బీసీలకు న్యాయం జరుగడం లేదు : మోడీ

బీసీలకు న్యాయం జరుగడం లేదు : మోడీ - బీఆర్ఎస్, కాంగ్రెస్ పై మోడీ ఫైర్ - డబుల్ ఇంజన్ సర్కార్ తోనే డెవలప్మెంట్ - ధరణి పోర్టల్ స్థానంలో మీ భూమి పోర్టల్ తెస్తాం -...

దేశంలో 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివ్

దేశంలో 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివ్ వరంగల్ టైమ్స్, న్యూ ఢిల్లీ : నిర్దేశిత గడువు లోగా ఆధార్ కార్డుతో లింక్ చేయని కారణంగా భారత దేశ వ్యాప్తంగా 11.5 కోట్ల పాన్...

అణగారిన వర్గాలకు అండగా బీజేపీ : మోడీ

అణగారిన వర్గాలకు అండగా బీజేపీ : మోడీ - మాదిగల పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు - సీఎం కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రధాని - అంబేద్కర్ ని కేసీఆర్ అవమానించారన్న మోడీ - సభలో...

తెలంగాణలో మూడు రోజులు మోడీ టూర్

తెలంగాణలో మూడు రోజులు మోడీ టూర్ వరంగల్ టైమ్స్, న్యూ ఢిల్లీ : రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో వరుసగా ఈ నెల 25, 26, 27న పర్యటించనున్నారు....

ప్రధాని మోడీకి ఆహ్వానం

ప్రధాని మోడీకి ఆహ్వానం వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ ముహూర్తం ఖరారైంది.ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొననున్నారు.శ్రీ రామ జన్మభూమి...

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతి

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతి వరంగల్ టైమ్స్, బీజాపూర్: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బండిపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్...

మరో 7 రోజులే ఛాన్స్

మరో 7 రోజులే ఛాన్స్ వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: రూ.2000 నోట్లు మార్చుకునేందుకు మరో వారం గడువు మాత్రమే ఉంది.ఈ నెల 30వ తేదీ ఆర్బీఐ డెడ్ లైన్ గా విధించింది.ఇంకా రూ.2వేల నోట్లు...

నేడు పట్టాలెక్కిన 9 వందే భారత్ రైళ్లు

నేడు పట్టాలెక్కిన 9 వందే భారత్ రైళ్లు వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 9 వందే భారత్‌ రైళ్లు ఆదివారం పట్టాలెక్కాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా జెండా ఊపి వందే...

Latest Updates

Most Viewed

Videos

Top Stories

Cinema