ప్రారంభమైన భారత్ గౌరవ్ పర్యాటక రైలు
ప్రారంభమైన భారత్ గౌరవ్ పర్యాటక రైలు
warangal times, కాజీపేట : యాత్రికులు పుణ్యక్షేత్రాల దర్శనాలకు భారత్ గౌరవ్ పర్యాటక రైలు శనివారం సికింద్రాబాద్ నుండి ప్రారంభమైంది. ఆరు ఏసీ భోగీలు, 9 స్లీపర్...
సీపీ రంగనాథ్ ఫ్లెక్సీకి రైతులు పాలాభిషేకం
సీపీ రంగనాథ్ ఫ్లెక్సీకి రైతులు పాలాభిషేకం
warangaltimes, వరంగల్ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకి రైతులు పాలాభిషేకం చేశారు. తమకు న్యాయం చేసినందుకు కృతజ్ఞతగా వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు...
కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే పెద్ది బహిరంగ లేఖ
కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే పెద్ది బహిరంగ లేఖ
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ...
మార్చి 23న హనుమకొండలో కేటీఆర్ పర్యటన
మార్చి 23న హనుమకొండలో కేటీఆర్ పర్యటనవరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : మార్చి 23న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్, హనుమకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు...
ప్రజా క్షేత్రంలో మోడీ తీరును ఎండగడతాం : దాస్యం
ప్రజా క్షేత్రంలో మోడీ తీరును ఎండగడతాం : దాస్యం
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆవేదన...
నిరుత్సాహంతో వెనుదిరిగిన విద్యార్థి
నిరుత్సాహంతో వెనుదిరిగిన విద్యార్థి
వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ఏటూరు నాగారం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ఓ విద్యార్థి ఆలస్యంగా వచ్చాడని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు కాలేజీ...
ఇంటర్ విద్యార్థిని నాగజ్యోతి ఆత్మహత్య !
ఇంటర్ విద్యార్థిని నాగజ్యోతి ఆత్మహత్య !
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : నక్కలగుట్టలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని నాగజ్యోతి ఆత్మహత్య చేసుకుంది. సువిద్య జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. సువిద్య...
ఏసీబీ వలలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి
ఏసీబీ వలలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ నగరం లక్ష్మీపురంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 30 వేలు...
వరంగల్ జిల్లా నూతన కలెక్టర్ గా ప్రావీణ్య
వరంగల్ జిల్లా నూతన కలెక్టర్ గా ప్రావీణ్య
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా కలెక్టర్ గా ప్రావీణ్య ను నియమిస్తూ తెలంగాణ సర్కార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం...
రైతులపై అడవి పంది దాడి
రైతులపై అడవి పంది దాడి
వరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా : రైతులపై అడవి పంది దాడి చేయడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లయి గ్రామంలో చోటు...
Latest Updates
