కొవిడ్ టీకా సురక్షితమైనది
హైదరాబాద్ : కొవిడ్ టీకా సురక్షితమైనదని సీఎఎస్ సోమేశ్కుమార్ అన్నారు. కింగ్ కోఠి లోని జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం సందర్శించారు. కొవిడ్ వ్యాక్సిన్ టీకా రోల్...
వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి
హైదరాబాద్ : సింగరేణి సంస్థకు విశేష సేవలందించి రిటైరైన అధికారులు ,ఉద్యోగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందని జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ,సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షుడు కే...
మెంతులతో మంచి హెయిర్ ప్యాక్
జుట్టు పెరుగుదల కోసం మెంతులను ఉపయోగించడం వల్ల అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు. మెంతులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చుండ్రు, పొడి జుట్టు, చివరలు చిట్లిపోవడం వంటి విభిన్న సమస్యలను ఎదుర్కోవడానికి కావాల్సిన గుణాలు...
వణికిస్తోన్న కరోనా కొత్త స్ట్రెయిన్లు
న్యూఢిల్లీ : కరోనా కొత్త స్ట్రెయిన్లు భారతదేశాన్ని భయపెడుతున్నాయి. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో పుట్టుకొచ్చిన కరోనా కొత్త స్ట్రెయిన్లు ఇప్పుడు భారతదేశంలోకి కూడా ప్రవేశించడంతో కేంద్రం అప్రమత్తమైంది. విదేశాల నుంచి భారత్కు వస్తున్న...
10 లక్షలకు చేరిన కరోనా కేసులు
తిరువనంతపురం : కేరళలో మరోసారి కరోనా విజృంభన కలకలం రేపుతున్నది. ప్రతీ రోజు ఐదు వేలకు పైగా కొత్త కేసులు, పదుల సంఖ్యలో మరణాలు వెలుగుచూస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు 24...
రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. గత నెల జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో శనివారం ఫిబ్రవరి 13న రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలి...
అవిసెలతో అధిక బరువుకు చెక్
అవిసె గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిలోని కరిగే పీచుపదార్థం ఆకలి మరియు తినాలనే కోరికను అణచివేయడానికి సహాయపడుతుంది. అవిసె గింజలలో గల పీచు పదార్థం వల్ల కడుపు నిండినట్లు అనిపించి శరీర...
కొత్తగా 97 కొవిడ్ పాజిటివ్
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 179 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కృష్ణాజిల్లాలో ఒకరు చనిపోయారు. ఏపీలో...
క్యాన్సర్పై అవగాహన కల్పించాలి
వరంగల్ అర్బన్ జిల్లా: క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీవీ మహేష్ నా థ్ అన్నారు. "ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే" సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార...
కొత్తగా 95 మందికి కరోనా
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 95 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 129 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. విశాఖ జిల్లాలో ఒకరు ప్రాణాలు...