Monday, March 27, 2023
Home Telangana

Telangana

సెర్ఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ !

సెర్ఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ! కొత్త పే స్కేలు వర్తింప చేస్తూ జీ ఓ జారీ జీవో ఎంఎస్ నం.11ను విడుదల చేసిన టీ సర్కార్ నెరవేరిన 23 సంవత్సరాల సెర్ఫ్ ఉద్యోగుల కల భారీగా పెరిగిన...

జంట నగరాల్లో దంచికొట్టిన వర్షం 

జంట నగరాల్లో దంచికొట్టిన వర్షం warangaltimes, హైదరాబాద్ : హైదరాబాద్‌-సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో వర్షం దంచికొడుతోంది. పలు చోట్ల వడగండ్ల వాన కురుస్తోంది. కూకట్‌పల్లి, మూసాపేట, నిజాంపేట, మియాపూర్‌లో వడగళ్ల వాన పడుతోంది. జూబ్లీహిల్స్‌,...

ఆ ఇద్దరి వల్లే పేపర్ లీకేజీ : మంత్రి కేటీఆర్

ఆ ఇద్దరి వల్లే పేపర్ లీకేజీ : మంత్రి కేటీఆర్ warangaltimes, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పటిష్టంగానే ఉందని, కేవలం ఇద్దరుు వ్యక్తుల వల్లే పేపర్ లీకేజీ జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సచివాలయం...

బండి సంజయ్ కి మహిళా కమిషన్ వార్నింగ్

బండి సంజయ్ కి మహిళా కమిషన్ వార్నింగ్ warangaltimes, హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ శనివారం తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత...

‘గ్యాస్ సిలిండర్’ వాడేవారికి శుభవార్త

'గ్యాస్ సిలిండర్' వాడేవారికి శుభవార్త warangaltimes, హైదరాబాద్ : పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధర సామాన్యులకు భారంగా మారుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా, ప్రజలు తమ అవసరాలన్నింటినీ తగ్గించుకుంటున్నారు కానీ భవిష్యత్తు కోసం సరిగ్గా...

ప్రారంభమైన భారత్ గౌరవ్ పర్యాటక రైలు

ప్రారంభమైన భారత్ గౌరవ్ పర్యాటక రైలు warangal times, కాజీపేట : యాత్రికులు పుణ్యక్షేత్రాల దర్శనాలకు భారత్ గౌరవ్ పర్యాటక రైలు శనివారం సికింద్రాబాద్ నుండి ప్రారంభమైంది. ఆరు ఏసీ భోగీలు, 9 స్లీపర్...

స్థలాల క్రమబద్ధీకరణకు గడువు పెంపు

స్థలాల క్రమబద్ధీకరణకు గడువు పెంపు   warangaltimes, హైదరాబాద్ : నగరాల్లో చాలాకాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలు ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకొనేందుకు తెలంగాణ సర్కార్ మరో ఛాన్స్ కల్పించింది. వారికి...

భారీ వర్షాలు-అవసరమైతేనే బయటకు రండి

భారీ వర్షాలు-అవసరమైతేనే బయటకు రండి warangaltimes, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో పాటు వడగండ్ల వాన...

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు warangaltimes, హైదరాబాద్ : సికింద్రాబాద్ సహా భారత దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డుల్లో ఎన్నికలు రద్దు అయ్యాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 30న జరగాల్సిన కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు...

సీపీ రంగనాథ్ ఫ్లెక్సీకి రైతులు పాలాభిషేకం 

సీపీ రంగనాథ్ ఫ్లెక్సీకి రైతులు పాలాభిషేకం warangaltimes, వరంగల్ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకి రైతులు పాలాభిషేకం చేశారు. తమకు న్యాయం చేసినందుకు కృతజ్ఞతగా వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు...

Latest Updates

warangaltimes.com

Most Viewed

Videos

Top Stories

Cinema

error: Content is protected !!