ఛత్తీస్గఢ్: ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు మల్కన్గిరి జిల్లా మత్తిలి పోలీస్స్టేషన్ పరిధిలోని దంగ్రిగూడా గ్రామంలో గురువారం మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు కాంట్రాక్టర్ సుకుమార్ మండల్ను దారుణంగా హత్యచేశారు. అలాగే అక్కడ ఉన్న జేసీబీ , ట్రాక్టర్, బొలెరోను దగ్ధం చేశారు. ఈఘటనతో అక్కడి ప్రజలు ఒక్కకసారిగా భయాందోళనకు గరయ్యారు. మావోయిస్టుల ఈ చర్యలతో ఎప్పుడు ఏం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు.