బీఆర్ఎస్ సర్కార్ ఉంటే ప్రగతి కంటిన్యూ
బీఆర్ఎస్ సర్కార్ ఉంటే ప్రగతి కంటిన్యూ
-రూ. 300 కోట్లతో త్రీ ఫేజ్ కరెంట్
- ఆలోచించి ఓట్లు వేయాలని సూచన
-శంకర్ నాయక్ గెలుపు డిక్లేర్ చేసిన సీఎం కేసీఆర్
-మానుకోట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం...
కేసీఆర్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : దాస్యం
కేసీఆర్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : దాస్యం
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే వరంగల్...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
వరంగల్ టైమ్స్, కర్ణాటక: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.చిక్బళ్లాపూర్ దగ్గర ఓ టాటా సుమో కారు,ట్యాంకర్ను ఢీకొంది.ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు.ఒకరి పరిస్థితి విషమంగా...
ములుగులో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం
ములుగులో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం
వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు,రైతుబంధు నిలిపివేయాలంటూ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ములుగు మండల ఎన్నికల ఇన్చార్జి,తెలంగాణ రెడ్...
ప్రధాని మోడీకి ఆహ్వానం
ప్రధాని మోడీకి ఆహ్వానం
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ ముహూర్తం ఖరారైంది.ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొననున్నారు.శ్రీ రామ జన్మభూమి...
నేడే ఉమ్మడి వరంగల్ లో ‘ప్రజా దీవెన సభ’
నేడే ఉమ్మడి వరంగల్ లో 'ప్రజా దీవెన సభ'*'ప్రజా దీవెన సభ'లో పాల్గొననున్న కేసీఆర్
* మహబూబాబాద్,భట్టుపల్లిలో 'ప్రజా దీవెన సభ'లు
* బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి
* సభా ఏర్పాట్లను పర్యవేక్షించిన సత్యవతి,దాస్యం
* ముచ్చటగా...
ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతి
ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతి
వరంగల్ టైమ్స్, బీజాపూర్: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బండిపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్...
రాష్ట్రంలో రెండ్రోజులు వర్షాలు
రాష్ట్రంలో రెండ్రోజులు వర్షాలు
వరంగల్ టైమ్స్,హైదరాబాద్: తెలంగాణలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. నైరుతి తిరోగమనం చివరి దశకు చేరుకోవడంతో...
కేసీఆర్ ను కలిసిన పొన్నాల లక్ష్మయ్య
కేసీఆర్ ను కలిసిన పొన్నాల లక్ష్మయ్య
వరంగల్ టైమ్స్,హైదరాబాద్: సీనియర్ రాజకీయవేత్త,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఊహించినట్లుగానే గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్న...
కాంగ్రెస్ ను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ ను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: డబ్బులు ఇచ్చిన వారికే హస్తం పార్టీలో టికెట్లని మంత్రి కేటీఆర్ విమర్శించారు.కూకట్పల్లి సీటు కోసం రూ.15 కోట్లు అడిగారని ఓ కాంగ్రెస్ నేత...





















