వీరమరణం పొందిన జవాన్లు వీరే

గాల్వాల్ లోయలో మృతిచెందిన అమరవీరులు

వీరమరణం పొందిన జవాన్లు వీరే… .

పేర్లు విడుదల చేసిన సైన్యం

దిల్లీ: భారత్‌ – చైనా బలగాల మధ్య లద్దాఖ్‌ వద్ద గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలో 20మంది భారత సైనికులు వీరమరణం పొందిన ఘటన యావత్‌ దేశాన్ని కలచివేసింది. ఈ ఘర్షణలో అమరులైన వీర జవాన్ల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది. మృతుల్లో ఒకరు కర్నల్‌ కాగా మిగతా వారు నాయిబ్‌ సుబేదార్‌, హవిల్దార్‌, సిఫాయి హోదా కల్గిన వారు ఉన్నారు.వీరమరణం పొందిన జవాన్లు వీరే

1. బి.సంతోష్‌బాబు (కర్నల్‌) – సూర్యాపేట, తెలంగాణ

2. నాదూరాం సోరెన్‌ (నాయిబ్ సుబేదార్‌) – మయూర్‌బంజ్‌, ఒడిశా

3. మన్‌దీప్‌ సింగ్‌ (నాయిబ్ సుబేదార్‌) –
పటియాలా, పంజాబ్‌

4. సత్నం సింగ్‌ (నాయిబ్ సుబేదార్‌)-
గురుదాస్‌పూర్‌, పంజాబ్‌

5. కె. పళని (హవిల్దార్‌) – మదురై, తమిళనాడు

6. సునీల్‌ కుమార్‌ (హవిల్దార్‌) – పట్నా, బిహార్‌

7. బిపుల్‌ రాయ్‌ (హవిల్దార్‌) –
మీరట్‌ నగరం, ఉత్తర్‌ప్రదేశ్‌

సిపాయిలు..
8. దీపక్‌ కుమార్‌ – రీవా

9. రాజేష్‌ అరంగ్‌ – బిర్గుం

10. కుందన్‌ కుమార్‌ ఓఝా – సాహిబ్‌ గంజ్‌

11. గనేష్‌ రాం – కాంకేర్‌

12. చంద్రకాంత ప్రధాన్‌ – కందమాల్‌

13. అంకుశ్‌ – హమిర్‌పూర్‌

14. గుర్విందర్‌ – సంగ్రూర్‌

15. గుర్‌తేజ్‌ సింగ్‌ – మాన్సా

16. చందన్‌ కుమార్‌ – భోజ్‌పూర్‌

17. కుందన్‌ కుమార్‌ – సహస్ర

18. అమన్‌ కుమార్‌ – సమస్థిపూర్