ఏపీ కేబినెట్లో చోటు దక్కించుకుంది వీళ్లే

ఏపీ కేబినెట్లో చోటు దక్కించుకుంది వీళ్లే

వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సీఎం జగన్ వారికి శాఖలను కేటాయించారు. మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు.ఏపీ కేబినెట్లో చోటు దక్కించుకుంది వీళ్లేబుగ్గన రాజేంద్రనాథ్ – ఆర్థిక శాఖ
తానేటి వనిత – హోంశాఖ
గుడివాడ అమర్ నాథ్ – ఐటీ, పరిశ్రమల శాఖ
విడదల రజిని – వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
అంబటి రాంబాబ్ – నీటి పారుదల శాఖ
పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి – విద్యుత్ మరియు అటవీ శాఖ

బొత్స సత్యనారాయణ – విద్యాశాఖ
నారాయణ స్వామి – ఆబ్కారీ
కాకాణి గోవర్ధన్ రెడ్డి – వ్యవసాయ, సహకార శాఖ
ధర్మాన ప్రసాదరావు – రెవెన్యూ అండ్ స్టాంప్ లు
పినిపే విశ్వరూప్ – రవాణా శాఖ
సీదిరి అప్పలరాజు – పశు సంవర్ధక , మత్స్య శాఖ
దాడిశెట్టి రాజా – రోడ్లు, భవనాల శాఖ

ఆర్కే రోజా – టూరిజం, సాంస్కృతిక శాఖ
ఉషాశ్రీ చరణ్ – మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ
వేణుగోపాల్ – బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాలు
జోగి రమేశ్ – గృహ నిర్మాణం
కారుమూరి నాగేశ్వర్ రావు – పౌరసరఫరాలు
మేరుగు నాగార్జున – సాంఘీక సంక్షేమ శాఖ
కొట్టు సత్యనారాయణ – దేవాదాయశాఖ
అంజాద్ పాషా – మైనార్జీ సంక్షేమ శాఖ
గుమ్మనూరి జయరాం – కార్మిక శాఖ
ఆదిమూలపు సురేశ్ – పురపాలక, అర్బన్ డెవలప్మెంట్
రాజన్న దొర – గిరిజన వ్యవహారాలు
బూడి ముత్యాల నాయుడు – పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి