సీఎం రేవంత్ కు ప్రియాంకా గాంధీ అభినందన
సీఎం రేవంత్ కు ప్రియాంకా గాంధీ అభినందన
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై లోక్సభ సభ్యురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్...
రణవీర్ సింగ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
రణవీర్ సింగ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
-డైరెక్టర్ రోహిత్ శెట్టికి కూడా వార్నింగ్
-వారి వద్ద పనిచేస్తున్న వారిని హత్య చేస్తామని హెచ్చరిక
-వాట్సాప్ లో ఆడియో మెసేజ్ పంపిన దుండగుడు
వరంగల్ టైమ్స్, ముంబై: బాలీవుడ్...
లోక్ సభ మార్చి 9 వరకు వాయిదా
లోక్ సభ మార్చి 9 వరకు వాయిదా
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: లోక్ సభ మార్చి 9వ తేదీ వరకు వాయిదా పడింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, కార్మిక చట్టాలపై విపక్షాల నిరసనలతో సభ...
రెరా(RERA)వ్యవస్థ పనితీరుపై సుప్రీం అసంతృప్తి
రెరా(RERA)వ్యవస్థ పనితీరుపై సుప్రీం అసంతృప్తి
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను తీసుకురావడానికి ఏర్పాటు చేసిన రెరా అథారిటీల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కొనుగోలుదారుల ప్రయోజనాలను...
జనగణమనకు ముందు వందేమాతరం
జనగణమనకు ముందు వందేమాతరం
-తప్పనిసరి చేస్తూ కేంద్రం మార్గదర్శకాలువరంగల్ టైమ్స్,ఢిల్లీ: బంకిం చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయాన్ని జనగణమన గీతం కంటే ముందే ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది....
ఉచితంగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా
ఉచితంగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా
-ఈ పథకానికి మీరు అప్లై చేసారా?
వరంగల్ టైమ్స్, ఢిల్లీ: ఆర్థికంగా బలహీన వర్గాలు, సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్–ప్రధాన్ మంత్రి...
దూరదర్శన్ యాంకర్ సరళా మహేశ్వరి మృతి
ప్రముఖ దూరదర్శన్ యాంకర్ సరళా మహేశ్వరి మృతి
వరంగల్ టైమ్స్,ఢిల్లీ: భారతీయ టెలివిజన్లో ప్రత్యక్షంగా చదివిన తొలి వార్తా వ్యాఖ్యాతల్లో ఒకరైన ప్రముఖ దూరదర్శన్ యాంకర్ సరళ మహేశ్వరి 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు....
ఎర్రకోట దాడి వెనుక జైషే హస్తం
ఎర్రకోట దాడి వెనుక జైషే హస్తం
-ఐరాస సంచలన నివేదిక
-నవంబర్ 9 నాటి దాడిలో 15 మంది మృతి చెందినట్లు వెల్లడి
-మహిళలతో ప్రత్యేక ఉగ్రవాద విభాగాన్ని ఏర్పాటు చేసిన మసూద్ అజార్
-జైషే నిర్వీర్యమైందన్న పాక్...
కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ డా.కడియం కావ్య
కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ డా.కడియం కావ్య
-పీడీఎస్ బియ్యం నాణ్యతపై కేంద్రాన్ని ప్రశ్నించిన కావ్య
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పంపిణీ అవుతున్న బియ్యం నాణ్యతపై లోక్సభలో వరంగల్...
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
వరంగల్ టైమ్స్, తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. తెలంగాణలో...





















