Monday, May 20, 2024
Home National Page 3

National

గవర్నర్ మౌనం పై మంత్రి సత్యవతి ఫైర్  

గవర్నర్ మౌనం పై మంత్రి సత్యవతి ఫైర్   వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా సమాజం తీవ్రంగా ఖండిస్తుందని...

ఈడీ విచారణకు హాజరైన కల్వకుంట్ల కవిత 

ఈడీ విచారణకు హాజరైన కల్వకుంట్ల కవిత  వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ , పిడికిలి...

సిసోడియాకు రిమాండ్ విధించిన కోర్టు 

సిసోడియాకు రిమాండ్ విధించిన కోర్టు వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కోర్టు ఈనెల 20 వరకు రిమాండ్...

ఏప్రిల్ 1 నుంచి టోల్‌ మోత ? 

ఏప్రిల్ 1 నుంచి టోల్‌ మోత ? 5-10 శాతం పెంచే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ నెల పాసుల ధరలూ పెరిగే అవకాశంవరంగల్ టైమ్స్, ఢిల్లీ : జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలపై వెళ్లే ప్రయాణికులపై త్వరలో...

కొంపముంచిన మేకప్ 

కొంపముంచిన మేకప్ వరంగల్ టైమ్స్, బెంగళూరు : ఆడవాళ్లకి అందానికి మరింత మెరుగులు దిద్దుకోవాలన్న ఆశ ఎక్కువగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అయితే అందులోనూ పెళ్లికావాల్సిన అమ్మాయిలకు ఇంకా ఎలా ఉంటుంది. ఒకప్పుడు ఇంట్లో...

మళ్లీ హాస్పిటల్ లో చేరిన సోనియా గాంధీ  

మళ్లీ హాస్పిటల్ లో చేరిన సోనియా గాంధీ వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. దీంతో...

సామాన్యులపై మరోసారి ‘బండ బాదుడు’

సామాన్యులపై మరోసారి 'బండ బాదుడు' వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం పడింది. గ్యాస్ ధరలను పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్...

రాజకీయాలకు గుడ్‌బై : సోనియా గాంధీ

రాజకీయాలకు గుడ్‌బై : సోనియా గాంధీ వరంగల్ టైమ్స్, ఛత్తీస్ గఢ్ : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సోనియాగాంధీ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభల్లో ఈ మేరకు ప్రకటించిన...

ముంబైలో కల్వకుంట్ల కవిత..ఏమన్నారంటే!

ముంబైలో కల్వకుంట్ల కవిత..ఏమన్నారంటే! మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ భాగస్వామ్యం అవుతుంది తెలంగాణలో జరుగుతున్న పనులు మహారాష్ట్రలో ఎందుకు జరగలేదు ? ముంబైలో రోజుకు రెండు గంటలే మంచినీళ్లు.. హైదరాబాద్ లో 24 గంటలు నీటి సరఫరా వరంగల్ టైమ్స్, ముంబై...

512కిలోల ఉల్లిగడ్డలు అమ్మితే వచ్చింది రూ.2

512కిలోల ఉల్లిగడ్డలు అమ్మితే వచ్చింది రూ.2 వరంగల్ టైమ్స్, మహారాష్ట్ర : సోలాపూర్ కు చెందిన రాజేంద్ర చవాన్ అనే రైతుకు చేదు అనుభవం ఎదురైంది. ఈ నెల 17న 10 బస్తాల ఉల్లిగడ్డలను...

Latest Updates

Most Viewed

Videos

Top Stories

Cinema