ఆటో గర్ల్ కి మంత్రి కేటీఆర్ అండ
నల్లగొండ ఆటో గర్ల్ సబితకి మంత్రి కేటీఆర్ అండ
ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న సబిత
కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్ గా మారిన సబిత
సబితను ప్రగతి భవన్ పిలిపించుకొని సహాయం అందించిన కేటీఆర్వరంగల్...
42 యేళ్లు పూర్తి చేసుకున్న శంకరాభరణం
42 యేళ్లు పూర్తి చేసుకున్న శంకరాభరణం
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం “శంకరాభరణం”. ఈ చిత్రం విడుదలై నేటికి...
పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత రామచంద్రయ్య ఆవేదన
పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత రామచంద్రయ్య ఆవేదన
వరంగల్ టైమ్స్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన నిరక్షరాస్యుడైన రామచంద్రయ్యకు నాలుకపై కోయ తెగకు సంబంధించిన మౌఖిక చరిత్రలు...
ఐనవోలు మల్లన్న చరిత్ర
హనుమకొండ జిల్లా : తెలంగాణ జీవన విధానానికి, జానపదుల సంస్కృతికి వేదిక ఐనవోలు. అతి పురాతన చరిత్ర గల పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లన్న జాతరను పూర్వకాలమందు జానపదుల జాతరగా పిలిచేవారు. దీనికి కారణం...
క్రీడా శిఖరం పిచ్చయ్య జీవిత ప్రస్తానం
క్రీడా శిఖరం పిచ్చయ్య జీవిత ప్రస్తానం
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఆయన తొలి తరం బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. బాల్ బ్యాడ్మింటన్ మాంత్రికుడు. బ్యాడ్మింటన్ క్రీడలో తొలి అర్జున అవార్డు గెలుచుకున్న...
రోశయ్య జీవిత చరిత్ర
హైదరాబాద్ : 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో రోశయ్య జన్మించారు . 2021 డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ సనత్ నగర్ లో నిద్రలోనే గుండె నొప్పి రావడంతో...
సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రస్థానం
సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రస్థానం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. పాటల ప్రవాహం ఆగిపోయింది. పాటల దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి (66)కన్నుమూశారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో...
బతుకమ్మ పండుగ ప్రత్యేకత
దేవుళ్ళను పూలతో పూజిస్తాము...
అలాంటి పూలనే పూజించే పండుగ...తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ...మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన పండుగ.. బతుకమ్మ పండుగ.
తెలంగాణలో ఆడపడుచుకు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుది...
మీడియా రంగంలోకి మరో కార్పొరేట్ దిగ్గజం
మీడియా రంగంలోకి మరో కార్పొరేట్ దిగ్గజం
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ సంస్థ ఇప్పటికే మీడియా రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మరో కార్పొరేట్ సంస్థ ఈ రంగంపై కన్నేసింది. దిగ్గజ...
సాధారణ ప్రయాణికుడిలా బస్సెక్కిన సజ్జనార్
హైదరాబాద్ : ప్రజా రవాణా సంస్థను గట్టెక్కించేందుకు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD)సజ్జనార్ రంగంలోకి దిగారు. సాధారణ ప్రయాణికుడిలా సిటీబస్సులో ప్రయాణించారు. లక్డీకాపూల్ నుంచి ఎంజీబీఎస్ వరకు బస్సులో వెళ్తూ ప్రయాణికులతో మాట్లాడారు.
ఎంజీబీఎస్...





















