అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్గా సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సమీర్ శర్మకు పూర్వపు సీఎస్ ఆదిత్యనాథ్ బాధ్యతలు అప్పగించారు. తొమ్మిది నెలలపాటు ఆదిత్యనాథ్ దాస్ ఏపీ సీఎస్గా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమీర్ శర్మ మీడియాతో మాట్లాడారు. ‘‘నవరత్నాల అమలు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. సీఎస్గా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జనగ్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సమష్టి సహకారంతో పని చేస్తానని తెలిపారు.
Home News