వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రి మండలి

వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రి మండలి

వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రి మండలివరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను, 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది. ఉప లోకాయుక్త నియామకంలో మార్పులకు సంబంధించిన డ్రాప్ట్‌ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది.