15మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 15మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వూలను జారీ చేసింది.

 

1.రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా జ్యోతి బుద్ధప్రకాశ్‌

2. కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐ.రాణికుమిదిని

3. వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శిగా సయ్యద్‌ అలీ మూర్తజా రిజ్వి

4. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి

5. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా అదర్‌సిన్హా

6. నాగర్‌కర్నూలు కలెక్టర్‌గా ఎల్‌.శర్మన్‌

7. పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా ఎ.శ్రీదేవసేన

8. ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిషనర్‌గా వాకాటి కరుణ

9. పర్యాటకశాఖ కార్యదర్శిగా కె.ఎస్‌.శ్రీనివాసరాజు

10. ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శిగా టి.విజయ్‌కుమార్‌

11. ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్‌గా యోగితారాణా

12. ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్‌ బదిలీ అయ్యారు.

13. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా మంచిర్యాల కలెక్టర్‌ భారతి హోళికేరీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.

14. గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఇ.శ్రీధర్‌ను బదిలీ

తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు..పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు రజత్‌కుమార్‌కు అప్పగింత.. చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.