55 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్‌ : కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. నేటి నుంచి ఈనెల 24వరకు 55 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రద్దయిన రైళ్లలో తక్కువ దూరానికి సంబంధించినవే ఉన్నాయి.