Wednesday, February 4, 2026

Andhra Pradesh

సీఎం జగన్ కు నిర్మాత దాసరి కిరణ్ కృతజ్ఞతలు

సీఎం జగన్ కు నిర్మాత దాసరి కిరణ్ కృతజ్ఞతలు వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సినీ నిర్మాత దాసరి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. తనను టీటీడీ పాలకమండలి సభ్యుడిగా...

వైసీపీ పని అయిపోయింది: తులసిరెడ్డి

వైసీపీ పని అయిపోయింది: తులసిరెడ్డి వరంగల్ టైమ్స్, అమరావతి: జగన్ వైసీపీ పని అయిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ఓటమి...

ఒకే నెలలో రూ.12 వేల కోట్లకు పైగా అప్పు

ఒకే నెలలో రూ.12 వేల కోట్లకు పైగా అప్పు వరంగల్ టైమ్స్, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ఒక్క జనవరిలోనే దాదాపు రూ.12,000 కోట్లకుపైగా రుణాలను సమీకరించింది. కేంద్ర ఆర్థికశాఖ చివరి 3 నెలలకు...

నా ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించిన కోటంరెడ్డి

నా ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించిన కోటంరెడ్డి వరంగల్ టైమ్స్, నెల్లూరు : ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు నెల్లూరు రూరల్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి...

ఈ యేడాది కూడా ఏపీకి రాని రైళ్లు!

ఈ యేడాది కూడా ఏపీకి రాని రైళ్లు! వరంగల్ టైమ్స్, ఏపీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదు. ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఏ...

సీఎం జగన్ పై జీవీఎల్ ఘాటు విమర్శలు

సీఎం జగన్ పై జీవీఎల్ ఘాటు విమర్శలు వరంగల్ టైమ్స్, అమరావతి : ఢిల్లీలో సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.సుప్రీం కోర్టును అవమానించేలా...

నెల్లూరులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తా : కోటంరెడ్డి

నెల్లూరులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తా : కోటంరెడ్డి వరంగల్ టైమ్స్, నెల్లూరు :ఎన్నికల్లో తాను నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు....

తారకరత్న బ్రెయిన్ కు ఎఫెక్ట్ : వైద్యులు

తారకరత్న బ్రెయిన్ కు ఎఫెక్ట్ : వైద్యులు వరంగల్ టైమ్స్, బెంగుళూరు: తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తారకరత్నకు నిర్వహించిన సిటీ స్కాన్ రిపోర్టులో కీలక...

కొత్త రాజధానిగా విశాఖ!: సీఎం జగన్ 

కొత్త రాజధానిగా విశాఖ!: సీఎం జగన్ వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఏపీ కొత్త రాజధానిగా విశాఖపట్టణం ఉండబోతుందని ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ డిప్లమాటిక్...

సీఎం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

సీఎం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం సురక్షితంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో తిరిగి ల్యాండింగ్‌ ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్న సీఎం వరంగల్ టైమ్స్ , అమరావతి:ఢిల్లీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు...

Latest Updates

Most Viewed

Videos

Top Stories

Cinema

error: Content is protected !!