వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుకకు సీఎం వైఎస్ జగన్ దంపతులు హాజరయ్యారు. మాదాపూర్ హైటెక్స్ కన్వెన్షన్స్లో జరిగిన వివాహ వేడుకలో వరుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, వధువు పూజితలను సీఎం దంపతులు ఆశీర్వదించారు.
Home News