సిడ్నీ: ఆసీస్తో జరుగనున్న చివరి టీ20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో టీ20కి గాయంతో దూరమైన ఆరోన్ ఫించ్ ఈ మ్యాచ్కు మళ్లీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సిరీస్లో 2-0 తో ఆధిక్యంతో కొననసాగుతున్న కోహ్లీ సేన ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కుఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగింది. చివరి వన్డేలో సిరీస్ ఎవరికి దక్కనుందో అని క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.