కేటీకే 8 ఇంక్లైన్ మేనేజర్ సస్పెక్టెడ్ డెత్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : కేటీకే 5 ఇంక్లైన్ మూలమలుపు వద్ద భూపాలపల్లి-పరకాల జాతీయ రహదారిపై అనుమానాస్పద స్థితిలో ఓ కారులో వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. మృతుడు కేటీకే 8 ఇంక్లైన్...
సానుభూతి పరులు లొంగుబాటు
చత్తీస్ ఘడ్ : మావోయిస్ట్ లతో సంబంధం ఉన్న ముగ్గురు సానుభూతి పరులు సుక్మా జిల్లా పోలీసులకు స్వచ్ఛందగా లొంగిపోయారు. వీరిని మద్వి (40), మద్వి (20), కట్టం హుందా (30) లుగా...
మద్యం మత్తులో తల్లిన కడతేర్చిన కొడుకు
అమరావతి : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో దారుణం చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం మద్యం సేవించి తల్లి కంచుమోజు రమణ(55) ను కొడుకు రాంబాబు దాడి చేసి చితకబాదాడు....
ఎదురుకాల్పుల్లో మావో మృతి
రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. సుక్మా జిల్లాలోని చితల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని...
పోలీసుల కస్టడీలో టోనీ
హైదరాబాద్ : డ్రగ్స్ రవాణా కేసులో ప్రధాన నిందితుడు టోనీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 5 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించడంతో చంచల్ గూడ జైలు నుంచి పోలీసులు పంజాగుట్ట పీఎస్...
ముగిసిన టోనీ ఫస్ట్ డే కస్టడీ విచారణ
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు టోనీ ప్రస్తుతం పంజాగుట్ట పోలీసుల కస్టడీలో ఉన్నాడు. చంచల్ గూడ జైలు నుంచి పోలీసులు టోనీని స్టేషన్ కు తరలించి విచారించారు. మొదటి...
కల్తీ మద్యానికి ఆరుగురు బలి
పాట్నా : సంపూర్ణ మద్యనిషేధం అమలులో బీహార్ లో కల్తీ మద్యం సేవించి ఆరుగురు మరణించారు. బక్సర్ జిల్లాలోని అమ్సారీలో బుధవారం రాత్రి పలువురు కల్తీ మద్యం సేవించారు. దీంతో వారిలో ఆరుగురు...
మావోలు పాతి పెట్టిన స్పైక్ లు లభ్యం
బీజాపూర్ జిల్లా : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జాగుర్, కోటమేట ప్రాంతంలో మద్యాలక్ పోలీసులు మూడు ప్రదేశాలలో మావోయిస్టులు పాతిపెట్టిన స్పైక్ లను స్వాధీనం చేసుకున్నారని ప్రకటించారు. మావోయిస్టు వ్యతిరేక...
నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యుల వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు తెలిపారు. ఉద్యోగాల పేరిట...
ఎమ్మెల్యే కొడుకుతో సహా ఏడుగురు మృతి
మహారాష్ట్ర : వార్ధా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక ఎమ్మెల్యే కొడుకుతో సహా మొత్తం ఏడుగురు మరణించారు. దీంతో ఆ జిల్లాలో తీవ్ర విషాదం చోటు...




















