Saturday, December 6, 2025
Home National Page 4

National

ఢిల్లీ మేయర్ పీఠం ఆమ్ ఆద్మీ కైవసం 

ఢిల్లీ మేయర్ పీఠం ఆమ్ ఆద్మీ కైవసం వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఢిల్లీ మేయర్​ పీఠాన్ని ఆమ్​ ఆద్మీ పార్టీ దక్కించుకుంది. 15 యేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గత...

వివాహ వయసుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు 

వివాహ వయసుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : స్తీ, పురుషులకు ఒకే విధమైన కనీస వివాహ వయసుపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. చట్టం చేసేందుకు...

మహారాష్ట్ర సీఎం సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర సీఎం సంచలన వ్యాఖ్యలు వరంగల్ టైమ్స్, ముంబై : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తనకు ఇచ్చిన మాట నిలుపుకున్నారని, తన వెంటే బలంగా నిలబడ్డారని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు....

పిల్లల ఆధార్‌ నమోదుకు కొత్త నిబంధన

పిల్లల ఆధార్‌ నమోదుకు కొత్త నిబంధన వరంగల్ టైమ్స్, ఢిల్లీ : పిల్లల ఆధార్‌ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్‌ నంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ ఆధార్‌ కార్డుల జారీ సంస్థ...

సోమ్‌నాథ్ ఆలయంలో అంబానీ పూజలు

సోమ్‌నాథ్ ఆలయంలో అంబానీ పూజలు వరంగల్ టైమ్స్, గుజరాత్‌ : రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ శనివారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని సోమ్‌నాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు నిర్వహించారు. తన కుమారుడు...

ఉద్ధవ్ థాకరే వర్గానికి ఈసీ షాక్

ఉద్ధవ్ థాకరే వర్గానికి ఈసీ షాక్ వరంగల్ టైమ్స్, ఢిల్లీ: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. సీఎం ఏక్ నాథ్ షిండేదే అసలైన శివసేన అని...

ఆ కౌన్సిలర్లకు ఓటు వేసేందుకు గ్రీన్ సిగ్నల్

ఆ కౌన్సిలర్లకు ఓటు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఢిల్లీ మేయర్ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసే హక్కు లేదని తీర్పు...

దేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవే..ప్రత్యేకతలివే.. 

దేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవే..ప్రత్యేకతలివే.. వరంగల్ టైమ్స్, ఢిల్లీ : భారతదేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవేను నేడు ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. తొలిదశలో భాగంగా నిర్మిస్తున్న సోహ్నా-దౌసా మధ్య నిర్మించిన రహదారిని ఆదివారం ప్రారంభించనున్నారు. ప్రత్యేకతలివే.. ముంబై-ఢిల్లీ...

కొత్త గవర్నర్లను ప్రకటించిన కేంద్రం 

కొత్త గవర్నర్లను ప్రకటించిన కేంద్రం వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఏపీకి గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ...

అతిపెద్ద హనుమాన్ ను దర్శించుకున్న కవిత

వరంగల్ టైమ్స్, చెన్నై : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రముఖ నటుడు అర్జున్ సర్జ నిర్మించిన దేశంలోనే అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. కవితకు అర్జున్ దంపతులు సాదర స్వాగతం పలికారు....

Latest Updates

Most Viewed

Videos

Top Stories

Cinema

error: Content is protected !!