మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన ఓ యువతి
మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన ఓ యువతి
warangaltimes, క్రైం డెస్క్ : మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. విజయవాడ నుంచి కారులో హైదరాబాద్కు వస్తుండగా...
ఎట్టకేలకు కథ సుఖాంతం
ఎట్టకేలకు కథ సుఖాంతం
warangaltimes, అనంతపురం : ఎంతో ఉత్కంఠ కలిగించిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరకు గెలిచిన టీడీపీ అభ్యర్ధికి డిక్లరేషన్ పత్రం ఇవ్వడంతో సుఖాంతమైంది. రెండో ప్రాధాన్యత ఓట్లు...
అలర్ట్..రానున్న 3 గంటల్లో భారీ వర్ష సూచన!
అలర్ట్..రానున్న 3 గంటల్లో భారీ వర్ష సూచన!
warangaltimes, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే రెండు రాష్ట్రల్లో పలు జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు...
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం!
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం!
ఉత్తరాంధ్ర స్థానంలో వేపాడ చిరంజీవిరావు
తూర్పు రాయలసీమ స్థానంలో కంచర్ల శ్రీకాంత్ విజయం
పశ్చిమలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య స్వల్ప తేడా
నేటి సాయంత్రం లోపు తుది ఫలితాలు
warangaltimes, అమరావతి:...
ఏపీలో మరో రెండ్రోజులు దంచికొట్టుడే
ఏపీలో మరో రెండ్రోజులు దంచికొట్టుడే
warangaltimes, అమరావతి : ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల వడగండ్లు కూడా పడ్డాయి. ఈ వర్షాలు మరో 2 రోజులు కంటిన్యూ అవుతాయి....
తిరువూరులో సిఏం జగన్ పర్యటన ఈ విధంగా!
తిరువూరులో సిఏం జగన్ పర్యటన ఈ విధంగా!
warangaltimes, అమరావతి: ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న తిరువూరు పర్యటన కు సంభందించి షెడ్యూల్ ఖరారయ్యింది.
వివరాలు :
.ఉదయం గం.1015...
మోడీతో సీఎం జగన్ చర్చించిన ముఖ్యాంశాలివే
మోడీతో సీఎం జగన్ చర్చించిన ముఖ్యాంశాలివే
warangaltimes, న్యూఢిల్లీ : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్ లోని కార్యాలయంలో ప్రధాని...
‘గో బ్యాక్ సీఎం సార్’ అంటూ విశాఖలో పోస్టర్లు
'గో బ్యాక్ సీఎం సార్' అంటూ విశాఖలో పోస్టర్లు
వరంగల్ టైమ్స్, విశాఖపట్టణం : విశాఖలో సీఎం జగన్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడటం కలకలం సృష్టించాయి. విశాఖ నుంచి త్వరలో పరిపాలన కొనసాగిస్తామన్న...
ప్రధానితో ఏపీ సీఎం భేటీ?
ప్రధానితో ఏపీ సీఎం భేటీ?
వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టి సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం ప్రధాని...
వైఎస్ఆర్సీపి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కవురు, వంకా
వైఎస్ఆర్సీపి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కవురు, వంకా
వరంగల్ టైమ్స్, ఏలూరు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా వైఎస్ఆర్సీపి అభ్యర్థులు కవురు శ్రీనివాస్ మరియు వంకా రవీంద్రనాథ్ లు...




















