ఢిల్లీ చేరిన ఏపీ బీజేపీ పంచాయితీ
ఢిల్లీ చేరిన ఏపీ బీజేపీ పంచాయితీ
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ముసలం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తర్వాత పార్టీలో చోటుచేసుకున్న...
టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
వరంగల్ టైమ్స్, అమరావతి : మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీతో చేరుకున్న కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనకు చంద్రబాబు పార్టీ...
త్వరలో నమస్తే ఆంధ్రప్రదేశ్ !
త్వరలో నమస్తే ఆంధ్రప్రదేశ్ !
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : నమస్తే తెలంగాణ పత్రికను త్వరలో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన ఆర్ఎన్ఐ నెంబర్ వచ్చేసిందని, పత్రికకు సంబంధించిన ప్రింటింగ్ ఏర్పాట్లు కూడా...
చదువుకునేందుకు మొహాలి వెళ్తున్నా : వంశీ
చదువుకునేందుకు మొహాలి వెళ్తున్నా : వంశీ
వరంగల్ టైమ్స్, విజయవాడ : తాను చదువుకోవడానికి మొహాలి వెళ్తున్నానని, 15 రోజుల వరకు గన్నవరం రానని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. విజయవాడలో కొందరు సన్నాసుల...
27న రైతు భరోసా-పీఎం కిసాన్ విడుదల
27న రైతు భరోసా-పీఎం కిసాన్ విడుదల
వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీలో రైతు భరోసా-పీఎం కిసాన్ 13వ విడత సాయం ఈ నెల 27న విడుదలవుతుందని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్...
నేడు టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ
నేడు టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ
వరంగల్ టైమ్స్, అమరావతి : నేడు టీడీపీలో కన్నా లక్ష్మీనారాయణ చేరనున్నారు. మధ్యాహ్నం 2:45ని.లకి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల బీజేపీ...
గన్నవరం ఘటనపై సజ్జల కీలక వ్యాఖ్యలు !
గన్నవరం ఘటనపై సజ్జల కీలక వ్యాఖ్యలు !
వరంగల్ టైమ్స్, గన్నవరం : రాష్ట్రంలో సంచలనంగా మారిన గన్నవరం వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గన్నవరం ఘటన జరగకుండా...
భారీ పోలీస్ బందోస్తు మధ్య కోర్టుకు ‘పట్టాభి’
భారీ పోలీస్ బందోస్తు మధ్య కోర్టుకు 'పట్టాభి'
వరంగల్ టైమ్స్, గన్నవరం : టీడీపీ నాయకుడు పట్టాభిని భారీ పోలీసు బందోబస్తు మధ్య గన్నవరం కోర్టుకు తరలించారు. నిన్నటి రోజున గన్నవరంలో జరిగిన అల్లర్ల...
సీఎం జగన్ ను కలిసిన నూతన వీసీలు
సీఎం జగన్ ను కలిసిన నూతన వీసీలు
వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీలో నూతనంగా నియమితులైన పలు యూనివర్శిటీల వైస్ చాన్స్లర్లు సీఎం వైఎస్ జగన్ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
వీసీలుగా...
భాషా ద్రోహానికి పాల్పడుతున్న జగన్ ప్రభుత్వం!
భాషా ద్రోహానికి పాల్పడుతున్న జగన్ ప్రభుత్వం!
వరంగల్ టైమ్స్, అమరావతి : మాతృభాష పరిరక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మాజీ ఉససభాపతి మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం...





















