పోసానిపై దాడికి పవన్ అభిమానుల యత్నం
హైదరాబాద్: సినీనటుడు, వైకాపా కార్యకర్త పోసాని కృష్ణమురళి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పోసాని కృష్ణమురళి సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో మీడియా...
డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత శారదక్క
హైదరాబాద్: మావోయిస్టు నేత శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క శుక్రవారం ఉదయం డీజీపీ మహేందర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. శారదక్క స్వస్థలం మహబూబాద్...
పోతననగర్ శ్మశాన వాటికలో రాజు అంత్యక్రియలు
పోతననగర్ శ్మశాన వాటికలో రాజు అంత్యక్రియలు
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఆరేళ్ల చిన్నారి అత్యాచారం చేసి హత్య చేసిన పల్లకొండ రాజు గురువారం ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొని మృతి...
ఏవోబీలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు
ఒడిశా : ఆంద్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేశారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను...
మృతదేహంపై…చెప్పులు విసిరిన స్థానికులు
వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ హత్యాచార కేసు నిందితుడు రాజు మృతదేహం వరంగల్ ఎంజీఎం మార్చురీకి చేరింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ మృతదేహాన్ని కాజీపేట రైల్వే సీఐ రామ్మూర్తి...
సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య
హైదరాబాద్ : సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వేళ్లే మార్గంలో రైల్వే ట్రాక్ పై మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రాజు స్వగ్రామం జగనామ జిల్లా...
రెండు తలల పామును అమ్ముతుండగా ముఠా అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా రెండు తలల పామును (red sand boa) అమ్మకానికి పెట్టిన ఓ ముఠాను అటవీ శాఖ విజిలెన్స్ విభాగం పట్టుకుంది. ఘట్ కేసర్ అటవీ ప్రాంతంలో ఈ...
ఏపీ పెట్రోల్ బంకుల్లో బయటపడిన భారీ మోసం
ఏపీ పెట్రోల్ బంకుల్లో బయటపడిన భారీ మోసం
-వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నపెట్రోల్ బంక్ లు
-మదర్ బోర్డ్ కి ప్రత్యేక మైక్రో చిప్ లు అమరిక
- ఏపీ లో పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్...
దంపతులను ఢీకొట్టిన కారు.. వంతెన పైనుంచి పడి మృతి
బెంగళూరు : బైక్పై వెళ్తున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో వారు వంతెన పైనుంచి ఎగిరి కింద పడి మరణించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం రాత్రి ఈ ఘటన...
రంగంలోకి సజ్జనార్..ఆర్టీసీ సిబ్బంది బీఅలర్ట్..!
హైదరాబాద్ : సింగరేణిలో ఆరేళ్ల బాలికపై జరిగిన హత్యాచారం కేసులో తెలంగాణ ఆర్టీసీ అలర్ట్ అయింది. నిందితుడిని గుర్తించేందుకు ఆర్టీసీ బస్సుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. సింగరేణి కాలనీలో...





















