రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. శుక్రవారం కొత్తగా 2295 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో తాజాగా ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీలోనే అత్యధికంగా 1452...
భారత్ లో 22వేలు కరోనా, 1431 ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండటంతో కరోనా కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. శుక్రవారం 16 వేలకు పైగా కేసులు రికార్డవగా, కొత్తగా 22,775 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం...
ఆ రాష్ట్రంలో ఒక్కరోజే 44 మందికి ఒమిక్రాన్..
హైదరాబాద్ : దేశంలో కరోనా విస్తృతి వేగంగా పెరిగిపోతుంది. మహారాష్ట్ర, ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా స్పీడ్ గానే పెరుగుతున్నాయి....
భారత్ లో కొత్తగా 6358 కరోనా, 653 ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ : భారత్ లో కొత్తగా 6358 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,99,691 కి పెరిగింది. ఇందులో 3,42,43,945 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 4,80,290 మంది...
578 చేరిన ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,531 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే 6.5 శాతం కేసులు తక్కువగా నమోదైనట్లు...
తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి...
భారత్ లో వేగం పెంచిన ఒమిక్రాన్
న్యూఢిల్లీ : కరోనా నూతన వేరియంట్ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. మహమ్మారి రూపాంతరం చెంది వేగంగా విస్తరిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఆదివారం మహారాష్ట్రలో 6, గుజరాత్ లో 4 కేసులు...
భారత్ లో కొత్తగా 7081 కరోనా కేసులు
న్యూఢిల్లీ : భారత్ లో కొత్తగా 7081 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,40,275కు పెరిగింది. ఇందులో 4,77,422 మంది మరణించారు. 3,41,78,940 మంది బాధితులు కరోనా నుంచి...
భారత్ లో కొత్తగా 7145 కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 7145 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కు చేరింది. ఇందులో 3,41,71,471 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,77,158 మంది...
భారత్ లో కొత్తగా 7350 కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 7350 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,97,860కి చేరింది. ఇందులో 4,75,636 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. 3,41,30,768 మంది...


















