నిందితుడు రాజు కోసం పోలీసుల వేట
హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి చైత్రపై పాశవికంగా లైంగికదాడి చేసి, హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు....
చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల
హైదరాబాద్ : సైదాబాద్ చిన్నారి కుటుంబ సభ్యులను బుధవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించారు. బాధతురాలి ఇంటి వద్ద వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. సీఎం...
వరకట్న వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్య
హైదరాబాద్ : దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నా మహిళలపై వరకట్న వేధింపులు, చిత్రహింసలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా వరకట్న పిశాచికి హైదరబాద్లోని మియాపూర్లో ఓ మహిళ బలైపోయింది. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పుడు...
అపస్మారక స్థితిలో హీరో సాయిధరమ్ తేజ్
హైదరాబాద్ : హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం. స్పోర్ట్స్ బైక్ పై వెళ్తున్న క్రమంలో బైక్ స్కిడ్ అయ్యి సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ రోడ్డు ప్రమాదం...
తృటిలో తప్పిన బస్సు ప్రమాదం
తృటిలో తప్పిన బస్సు ప్రమాదం
వరంగల్ టైమ్స్ , కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో తృటిలో బస్సు ప్రమాదం తప్పింది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఫ్లైఓవర్...
ఎల్బీ నగర్ హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
ఎల్బీ నగర్ హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : నగరంలోని ఎల్బీనగర్ హత్య కేసులో నిందితులను పోలీసులు గురువారం మీడియా ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీపీ...
ఈడీ విచారణకు నటి ఛార్మి హాజరు
హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12 మంది సెలబ్రిటీలకి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను ఈడీ విచారించింది. దాదాపు 10...
ఈడీ ముందు లొంగిపోయిన కెల్విన్
హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే అనుమానం ఉన్న సినీ తారలకు ఈడీ సమన్లు పంపింది. మంగళవారం సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ముందు...
డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన పూరీ
డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన పూరీ
హైదరాబాద్: సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
ఈ డ్రగ్స్...
లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఎస్సైపై సస్పెన్షన్ వేటు
మహబూబాబాద్ జిల్లా : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. మరిపెడ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా ట్రైనీ ఎస్సైని...





















