సీజేఐకి ఘన స్వాగతం పలికిన మంత్రులు, చీఫ్ విప్
సీజేఐకి ఘన స్వాగతం పలికిన మంత్రులు, చీఫ్ విప్
హనుమకొండ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా సీజేఐ ఎన్వీ రమణ దంపతులు శనివారం ములుగు జిల్లాలోని రామప్ప పర్యటన ముగించుకుని...
సీజేఐ పర్యటన..హనుమకొండలో బందోబస్తు
హనుమకొండ జిల్లా : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏన్వీ రమణ వరంగల్ పర్యటన సందర్బంగా ఎర్పాటు చేయాల్సిన బందోబస్తుపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి శనివారం కమిషనరేట్ కార్యాలయములో పోలీస్ అధికారులతో...
రామప్పను సందర్శించిన ఎన్వీ రమణ దంపతులు
ములుగు జిల్లా : తెలంగాణలోని సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శనివారం సాయంత్రం సందర్శించుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని శ్రీ రామలింగేశ్వర...
రెండ్రోజుల పాటు వరంగల్ లో సీజేఐ పర్యటన
హైదరాబాద్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రెండు రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ములుగు జిల్లాలోని రామప్ప గుడితో పాటు, రామప్ప చెరువును...
మేడారంలో దర్శనానికి కొత్త రూల్
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శింకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో అధికారులు కొత్త నిబంధనను విధించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే వనదేవతల దర్శనం లభిస్తుందని...
అప్రమత్తంగా ఉండాలి : ఎర్రబెల్లి
హనుమకొండ జిల్లా : కరోనా మరో వేవ్ ఘంటికలు మోగుతున్నాయి..పంచాయతీ రాజ్ అధికారులు, ప్రత్యేకించి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం...
అభివృద్ధి పనుల ప్రగతిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
జనగామ జిల్లా : పాలకుర్తి-బమ్మెర-వల్మిడి కారిడార్ పనుల ప్రగతిపై పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం సమీక్షించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్...
అవినీతిపరులారా తస్మాత్ జాగ్రత్త..లేదంటే అంతే
అవినీతిపరులారా తస్మాత్ జాగ్రత్త..లేదంటే అంతే
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వేలల్లో, లక్షల్లో జీతాలు తీసుకుంటూ అవికూడా సరిపోవని, అత్యాశతో అవినీతికి పాల్పడితే ఇక అంతే సంగతులు.. అవినీతి పరుల కోసం జ్వాల...
అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పాలన : ఎర్రబెల్లి
హనుమకొండ జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ఆశయాలు సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని...
వరంగల్ లో ఉద్యమకారుడి నిరసన
వరంగల్ లో ఉద్యమకారుడి నిరసన
వరంగల్ అర్బన్ జిల్లా : తనను తమ పార్టీ కార్పొరేటర్ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందిన వరంగల్ అర్బన్ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ సముద్రాల మధు టీఆర్ఎస్ పార్టీ...




















