భారత్ లో 33కు చేరిన ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే 32 కేసులు నమోదవగా, తాజాగా న్యూఢిల్లీలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో మొత్తం కేసులు 33...
అక్కడ ఒమైక్రాన్ కేసులు..కట్టడికి 144సెక్షన్
ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య శనివారం నాటికి 17కు పెరగడంతో ముంబై అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబైలో ఒమైక్రాన్ వేరియెంట్ కరోనా కట్టడి చేసేందుకు శనివారం, ఆదివారాల్లో రెండు రోజుల...
ఒక కొత్త మోనోక్లోనల్ కు ఆథరైజేషన్ లభించింది
హైదరాబాద్: ఆస్ట్రాజనికా వారి ఇవిషెల్డ్ (టిక్సగెవిమాబ్ మరియూ సిల్గావిమాబ్) ఇంజక్షన్ కి యుఎస్ ఎఫ్.డి.ఎ. ఎమర్జెన్సీ ఆథరైజేషన్ లభించింది. ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ మెడికల్ కండిషన్ ఉన్న వాళ్ళకి లేదా కరోనా వ్యాక్సిన్ కి...
హైదరాబాద్ నైపర్ కు జాతీయ హోదా
న్యూఢిల్లీ : హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ , రీసెర్చ్ ( నైపర్ ) కు జాతీయ హోదా లభించింది. హైదరాబాద్ నైపర్ తో పాటు దేశంలోని...
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మాస్క్ ధరించకపోతే రూ. 1,000 జరిమానా
హైదరాబాద్ : దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 24 దేశాలకు విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నిన్న యూకే నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ 35 ఏండ్ల...
ఠారెత్తిస్తున్న ‘ఒమిక్రాన్’..!
ఠారెత్తిస్తున్న ‘ఒమిక్రాన్’..!
'డెల్టా’ రకం కంటే ప్రమాదకరం..!!
టీకా తీసుకున్నవారికీ ముప్పు..?
వణుకుతున్న ప్రపంచ దేశాలు..
దక్షిణాఫ్రికా, బోట్స్వానాల్లో పెరుగుతున్న కేసులు..
తాజాగా ఇజ్రాయెల్, బెల్జియంలోనూ వెలుగులోకి..
వివిధ దేశాల్లో ప్రయాణ ఆంక్షలు షురూ..
డబ్ల్యూహెచ్వో అత్యవసర భేటీ..
తీవ్రంగా వ్యాపిస్తుందని హెచ్చరిక..
లండన్, జెనీవా,...
దేశంలో కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదు
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,4260,470కి చేరాయి. ఇందులో 3,36,41,175 మంది కోలుకోగా 1,61,555 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి....
వింటర్ లో పెరుగు తింటే మంచిదా ?
వింటర్ లో పెరుగు తింటే మంచిదా ?
వరంగల్ టైమ్స్ హెల్త్ డెస్క్ : చలికాలంలో మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రోగనిరోధక శక్తి తగ్గి, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా త్వరగా...
భారత్ లో కరోనా మరణాల్లో ముందు వరుసలో కేరళ
మళ్లీ 30 వేలు దాటిన కొత్త కేసులు
76 కోట్ల టీకా డోసుల పంపిణీ
ఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గిన కేసులు మళ్లీ 30వేల మార్కును...
రాష్ట్రంలో కొత్తగా 324 కరోనా కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,62,526 కి చేరింది. కొత్తగా 280 మంది బాధితులు డిశ్చార్జి అవ్వగా,...




















