ఎన్ కౌంటర్ లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలోని చంద్ గామ్ లో...
ఖరీదైన కారులో తరలిస్తున్న గుట్కా పట్టివేత
హనుమకొండ జిల్లా : ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఖరీదైన కారులో తరలిస్తున్న నిషేధిత గుట్కా బ్యాగులు హనుమకొండ పోలీసు కంటపడ్డాయి. దీంతో కారులో వున్న గుట్కా బ్యాగులను, వాటిని తరలిస్తున్న వ్యక్తితో...
సైబరాబాద్ లో ఆపరేషన్ స్మైల్ VIII ప్రారంభం
హైదరాబాద్ : నేటి బాలలే రేపటి భవిష్యత్తు పౌరులని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో మంగళవారం ఆపరేషన్ స్మైల్ VIII...
ర్యాంగింగ్ ఘటనలో 6గురు స్టూడెంట్స్ సస్పెండ్
హైదరాబాద్ : సూర్యాపేట మెడికల్ కాలేజీలో రెండ్రోజుల క్రితం జరిగిన ర్యాగింగ్ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన ఘటనలో 2019-2020 బ్యాచ్ కు చెందిన ఆరుగురు...
ఓ కుటుంబం ఆత్మహత్య..పరారీలో ఎమ్మెల్యే కొడుకు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాత పాల్వంచలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబంలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. రామకృష్ణ, శ్రీలక్ష్మి, వారి కుమార్తె సాహిత్య తమ ఇంట్లోనే అగ్నికి ఆహుతయ్యారు. మరో...
కోడలి గొంతు కోసి హత్య చేసిన మామ
మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ మామ తన కోడలిని అత్యాంత కిరాతకంగా హతమార్చాడు. కోటపల్లి మండలం లింగన్నపేటలో ఈ ఘటన జరిగింది., 3 నెలల క్రితం లింగన్నపేటకు...
ఉగ్రవాది హతం..సెర్చింగ్ ఆపరేషన్ కంటిన్యూ
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఈ ఎన్ కౌంటర్...
యాష్ ట్యాంకర్ బీభత్సం..ఇద్దరు మృతి
ఖమ్మం జిల్లా : నూతన సంవత్సరం మొదటి రోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యాష్ ట్యాంకర్ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఇండ్ల మధ్యనున్న దారిలో వెళ్తున్న...
నగరంలో భారీ అగ్నిప్రమాదం..10 గుడిసెలు దగ్ధం
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని చాదర్ ఘాట్ లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫుట్ పాత్ కు సమీపంలో వేసుకున్న ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఈ...
రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి..మరొకరికి తీవ్రగాయాలు
ములుగు జిల్లా : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ములుగు మండలం మల్లంపల్లి గ్రామం...



















