400 కోట్ల విలువగల హెరాయిన్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్ తీరంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. పాకిస్థాన్ నుంచి సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలను అధికారులు పట్టుకున్నారు. కోస్ట్గార్డ్, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారత...
నదిలో ముగ్గురు చిన్నారులు గల్లంతు
అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. రేణిగుంట మండలం జీపాల్యం వద్ద స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు చేపల...
ఫిరంగి పేలి బీఎస్ఎఫ్ జవాన్ మృతి
జైసల్మేర్ : రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఫిరంగులు పేల్చడంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్న ఓ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ ప్రమాదవశాత్తు ఫిరంగి పేలి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం...
రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టులు మృతి
హైదరాబాద్ : నగరంలోని గచ్చిబౌలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. హెచ్ సీయూ వద్ద అదుపుతప్పిన...
వాగులో పడిన బస్సు.. 8 మంది మృతి
పశ్చిమగోదావరి జిల్లా : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సు వాగులో పడటంతో 8 మంది దుర్మరణంపాలయ్యారు. జంగారెడ్డి గూడెం, జిల్లేరు వద్ద ఈ...
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
వికారాబాద్ : పూడూరు మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కండ్లపల్లి నీలగిరి తోటలో ప్రేమజంట పురుగుల మందు తాగడంతో అపస్మారకస్థిలోకి వెళ్లారు. వీరిని గమనించిన స్థానికుడు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు....
హైదరాబాద్ లో కిలాడీ లేడీ అరెస్ట్
హైదరాబాద్ : మెడికల్ ఎమెర్జెన్సీ అని చెప్పి మోసాలకు పాల్పడుతున్న మహిళను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన మహిళను గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కి చెందిన హేమలిగా...
కృష్ణా నదిలో ఈతకెళ్లి విద్యార్థులు మృతి
గుంటూరు జిల్లా : జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలో కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో...
ఘోర రోడ్డు ప్రమాదం..53 మంది మృతి
ఘోర రోడ్డు ప్రమాదం..53 మంది మృతి
వరంగల్ టైమ్స్, టక్స్ ట్లా గుటిరెజ్ : మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికోలోని దక్షిణాది రాష్ట్రమైన చియాపాస్ లో వలసదారులతో వెళ్తున్న ట్రక్కు రిటైనింగ్...
ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ రోహిణి కోర్టులో మళ్లీ పేలుడు కలకలం సృష్టించింది. గురువారం ఉదయం రోహిణి గేట్ నంబర్ 102లో ఈ ఘటన చోటుచేసుకున్నది. పేలుడులో ఒకరు గాయపడ్డారు. సమాచారం...




















