ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి సమాచారం అందుకున్న భద్రతాబలగాలు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా...
వరంగల్ లో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
హనుమకొండ జిల్లా : ఇంటి తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని పీజీఆర్ అపార్ట్ మెంట్ తో...
రోడ్డు ప్రమాదంలో యువ హీరో సోదరుడు మృతి
కడప జిల్లా : తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులని శోకసంద్రంలోకి నెడుతున్నాయి. ఇటీవల కరోనాతో శివశంకర్ మాస్టర్ కన్నుమూయగా, కొద్ది రోజులకే లెజండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమించారు. వీరికి...
నకిలీ వాహన భీమా పాలసీలు చేస్తున్న ముఠా అరెస్ట్
హనుమకొండ జిల్లా : నకిలీ వాహన భీమా పాలసీలు చేస్తున్న రెండు ముఠాలను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు ముఠాలకు చెందిన 8మంది నిందితులతో పాటు అనధికారికంగా వాహన రిజిస్ట్రేషన్ మరియు...
వరంగల్ లో పట్టుబడ్డ ఆ ఇద్దరు ఎవరు..?
హనుమకొండ జిల్లా : ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన బుకీల నుంచి రూ.25 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్...
కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలైంది
ఎస్సై షఫీ సస్పెండ్
వివాహితతో ఎస్ఐ రాసలీలలు
భర్తలేని సమయంలో ఇంటికొచ్చి కామక్రీడలు
రెడ్హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదిన భర్త
వనపర్తి జిల్లాలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలైంది. ఓ వివాహితను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం నడుపుతున్న ఎస్ఐని...
ఆచల చిట్ ఫండ్ యజమాని అరెస్ట్, కస్టడీ
హన్మకొండలోని నక్కలగుట్ట బ్రాంచ్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆడెపు అన్నపూర్ణ పది లక్షల చిట్టి విభాగంలో మూడు చిట్టీలు వేసింది. చిట్టీల కాల పరిమితి...
షాద్ నగర్ లో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
ఓవర్ స్పీడ్ అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..
రెండు వాహనాలు ఢీకొని ఒకరు మృతి..
ముగ్గురికి తీవ్ర గాయాలు..
వాహనంలోనే ఇరుక్కుపోయిన డెడ్ బాడీ క్షత గాత్రులు..
రెండు గంటలపాటు 20 మందితో ప్రయత్నం చేసిన ...
డెడ్ బాడీనీ...
ఫేక్ న్యూస్ వైరల్ చేసిన నలుగురి అరెస్ట్
కమలాపూర్: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ సీపీ తరుణ్ జోషి...
బ్యాంకులో రూ.3కోట్లు కాజేసిన ముఠా అరెస్టు
హైదరాబాద్: బ్యాంకు అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. దిల్లీలోని కాల్సెంటర్పై దాడి చేసి 16 మందిని అరెస్టు చేశారు. అక్కడి పోలీసుల సాయంతో నిందితులును అదుపులోకి...





















