విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం
విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే వన్డే, టీ 20 కెప్టెన్సీలను వదులుకున్న కోహ్లీ తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి కూడా...
టీమిండియాపై సౌతాఫ్రికా ఘన విజయం
స్పోర్ట్స్ డెస్క్ : అత్యుత్తమ టెస్టు జట్టుగా పరిగణించే టీమిండియా, కనీసం పోరాటం కూడా లేకుండా సఫారీలపై మూడో టెస్టులో చిత్తయింది. మూడో ఇన్నింగ్స్ లో రిషభ్ పంత్ ( 100 నాటౌట్...
టీంఇండియా ఆలౌట్..సఫారీల టార్గెట్ 212
స్పోర్ట్స్ డెస్క్ : మూడో టెస్టు చాలా ఉత్కంఠభరితంగా సాగుతోంది. కోహ్లీ , పంత్ క్రీజులో ఉన్నంత సేపు ఆధిపత్యం చెలాయించిన టీంఇండియా, కోహ్లీ ఔటైన తర్వాత ఆత్మరక్షణలో పడింది. ముఖ్యంగా పంత్,...
ముగిసిన రెండో రోజు ఆట..
స్పోర్ట్స్ డెస్క్ : సౌతాఫ్రికా సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టెస్ట్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో శుభారంభం అందించలేకపోయిన భారత ఓపెనర్లు రెండో ఇన్నింగ్స్ లో కూడా నిరాశపరిచారు....
ఐపీఎల్ లో ఎంట్రీకానున్న టాటా గ్రూప్
న్యూఢిల్లీ : వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ ఐపీఎల్ లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం లీగ్ కు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న చైనా మొబైల్ తయారీ సంస్థ వీవో వైదొలగనుండటంతో వచ్చే రెండేండ్లకు గానూ...
రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
స్పోర్ట్స్ డెస్క్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తా చాటుతున్నాడు. మొదటి రోజు 223 పరుగులకు టీంఇండియా ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభించిన...
సైనాకు సారీ చెప్పిన హీరో సిద్ధార్థ్
సైనాకు సారీ చెప్పిన హీరో సిద్ధార్థ్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఇండియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు హీరో సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్...
మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆలౌట్
స్పోర్ట్స్ డెస్క్ : దక్షిణాఫ్రికా, భారత్ జట్టు మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీంఇండియా ఆలౌట్ అయింది. 77.3 ఓవర్లలో భారత్ 223 పరుగులు...
2 వికెట్లు కోల్పోయిన టీంఇండియా
కేప్ టౌన్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న 3వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఔటయ్యారు. మొదట టాస్ గెలిచిన ఇండియా...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీంఇండియా
స్పోర్ట్స్ డెస్క్ : సౌతాఫ్రికాతో మూడో టెస్టులో గెలుపే లక్ష్యంగా టీంఇండియా బరిలోకి వెళ్లేందుకు రెడీ అయింది. గాయంతో రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లీ మూడో టెస్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ...




















