సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై హీరో నాని కౌంటర్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై నాచురల్ స్టార్ నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించారు. టికెట్లు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది....
బ్రెస్ట్ క్యాన్సర్ కు గురైన హంసానందిని
హైదరాబాద్ : తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటి హంసానందిని బ్రెస్ట్ క్యాన్సర్ కు గురైంది. తన కెరీర్ లో తెలుగు సినిమాల్లో ఎన్నో గ్లామర్ పాత్రలు పోషించింది. గతంలో కరోనా మహమ్మారి...
వీజే సన్నీనే విజేత…అంబరాన్నంటిన సంబురాలు
వీజే సన్నీనే విజేత...అంబరాన్నంటిన సంబురాలు
వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. సెప్టెంబర్ 5న మొదలైన ఈ షో 19 మంది కంటెస్టులతో 105 రోజుల పాటు విజయవంతంగా జరిగింది....
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బిగ్ బాస్ సీజన్ 5 ట్రోపీని వీజే సన్నీ దక్కించుకున్నాడు. ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగిన చివరి ఘట్టం...
ఆచార్య గ్రాండ్ రిలీజ్ తేది ఖరారు
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం ఆచార్య .. ఫిబ్రవరి 4, 2022న గ్రాండ్ రిలీజ్
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా...
తమిళ పరిశ్రమలో సత్తా చాటిన తెలుగు దర్శకుడు
హైదరాబాద్ : ఇప్పుడు యావత్ దేశం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తోంది. తెలుగులో వస్తున్న సినిమాలు ఏమిటి? తెలుగులో ప్రతిభావంతులైన దర్శకులు ఎవరు? అని ఆరా తీస్తోంది. తెలుగు కథలతో పాటు...
జనవరి 26న ‘ఉనికి’
హైదరాబాద్ : 'నాటకం' ఫేమ్ ఆశిష్ గాంధీ, 'రంగుల రాట్నం' ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేషన్లో ఎవర్గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన సినిమా 'ఉనికి'. రాజ్కుమార్ బాబీ దర్శకత్వంలో బాబీ ఏడిద, రాజేష్...
చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్ కోర్టుకు హాజరు
మార్కాపురం: చెక్కు బౌన్స్ కేసు నిమిత్తం సినీ నటులు సుమంత్, ఆయన చెల్లెలు సుప్రియ లు గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. మాచర్ల కు చెందిన కారుమంచి శ్రీనివాసరావు నరుడా డో నరుడా చిత్రానికి...
త్వరలో వస్తున్న”విక్రమ్ రాథోడ్”
హైదరాబాద్ : విజయ్ ఆంటోనీ... తమిళ సినిమాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. స్టార్ హీరోలకు మాదిరిగా పేరుకు ముందు పేరు తర్వాత పెద్ద టైటిల్స్ ఏమీ లేనప్పటికీ.. ఆడియెన్స్ని ఆలోచింపచేసే...
‘హిట్ 2’ గ్లింప్స్ రిలీజ్ చేసిన నేచురల్ స్టార్ నాని
హైదరాబాద్ : ‘క్షణం, గూఢచారి, ఎవరు’ వంటి వైవిధ్యమై కథా చిత్రాల్లో హీరోగా నటించిన తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు అడివి శేష్. ఈ వెర్సటైల్ హీరో ఇప్పుడు దేశభక్తితో...





















