Monday, March 23, 2026

United Warangal

పేద ప్రజల ఆపద్బాంధవుడు కేసీఆర్: అరూరి

దేశానికే ఆదర్శం తెలంగాణ సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి లబ్ధిదారులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : బంగారు తెలంగాణ నిర్మాణంలో...

కేయూ-ఆర్ఈసీ బైపాస్ మార్గంలో ట్రాఫిక్ మళ్ళింపు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : రేపటి నుండి కేయూ-ఆర్ఈసీ వంద ఫీట్ల బైపాస్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని వరంగల్ సీపీ డా. తరుణ్ జోషి తెలిపారు. రేపటి నుండి ఇరిగేషన్...

స్కౌట్స్ & గైడ్స్ ట్రైనింగ్ క్లాసెస్ ప్రారంభం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ కమిషనర్ సిరిపురం రవీందర్ మరియు సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్ ఎర్ర ఏలియా ఆధ్వర్యంలో కబ్, బుల్ బుల్, స్కౌట్, గైడ్,...

ప్రజావాణిలో సత్వరమే సమస్యలు పరిష్కారం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: ఓ వైపు కరోనా ప్రభావం, మరోవైపు మేడారం జాతర కారణంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వాణి కార్యక్రమం గత కొన్ని రోజులుగా నిర్వహించలేదు. అయితే...

ఫిబ్రవరి 27న పల్స్ పోలియో కార్యక్రమం..

వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : ఈ నెల 27న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో నిర్వహణ కై ముందస్తుగా...

హోల్ సెల్ కాంప్లెక్స్’ ప్రారంభించిన ఎర్రబెల్లి

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధిలోని ధర్మారం శివారులో నూతనంగా నిర్మించిన కమర్షియల్ ఆపరేషన్స్ ఆఫ్ హోల్ సెల్ కాంప్లెక్స్ ను రాష్ట్ర...

వనప్రవేశంతో ముగిసిన మేడారం మహాజాతర

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణ కుంభమేళా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర ముగిసింది. భక్తుల నుంచి పూజలందుకున్న గిరిజన దేవతలు శనివారం సాయంత్రం వనప్రవేశం చేశారు. వన ప్రవేశం ఘట్టంతో మేడారం మహాజాతర...

మేడారం రాజకీయాలపై..మండిపడ్డ మంత్రులు

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: వనదేవతల సన్నిధిలోనూ బీజేపీ నేతలు రాజకీయాలు మాట్లాడటంపై రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ లు మండిపడ్డారు....

జాతీయ హోదాకై పోరాటం తప్పదు: ఎర్రబెల్లి, దాస్యం

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించేంత వరకు తమ పోరాటం ఆగదని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్...

బ్రిడ్జ్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : పరకాల మండలం పోచారం గ్రామంలో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం...

Latest Updates

Most Viewed

Videos

Top Stories

Cinema

error: Content is protected !!