బూస్టర్ డోస్ పై నేడు ఢిల్లీలో కీలక నిర్ణయం
ఢిల్లీ: కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. మరోవైపు ఓమిక్రాన్ కేసులు ఇండియాకు ధడ పుట్టిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా మళ్లీ రిఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు ప్రజలు. మరోవైపు దేశంలో 50 శాతం...
కన్నకూతురు హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్టేషన్ పరిధిలో కన్న కూతురిని అత్యాచారం చేసిన కేసులో ఎల్బీనగర్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నింధితుడికి 15 సంవత్సరాల జైలుతో పాటు రూ.10 వేల...
హుజురాబాద్ లో ఇంకా కొనసాగుతున్న పోలింగ్
కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ ఉపఎన్నికలో భారీగా పోలింగ్ నమోదవుతున్నది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలోని...
ఎయిర్పోర్టుకు దక్కిన అరుదైన గౌరవం
హైదరాబాద్ : జీఎమ్మార్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ( GHIAL)కు తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు పురస్కారాలు 2020 (TSECA)లో ప్రతిష్టాత్మక స్వర్ణ పురస్కారాన్ని గెలుచుకుంది. ఇంధన పరిరక్షణలో ‘గేయిల్...
హోంమంత్రి కోలుకొన్నారు
హోంమంత్రి కోలుకొన్నారు
వరంగల్ టైమ్స్,హైదరాబాద్: ఇటీవల కరోనా బారినపడిన హోంమంత్రి మహమూద్ అలీ కోలుకొన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంతో అపోలో వైద్యులు శుక్రవారం డిశ్చార్జిచేశారు. ‘దేవుడికి కృతజ్ఞతలు. నా కోసం ప్రార్థించిన ప్రతిఒక్కరికీ...
ఖమ్మంలో ఇవాళ 8 కరోనా పాజిటివ్ కేసులు
ఖమ్మంలో ఇవాళ 8 కరోనా పాజిటివ్ కేసులు
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఇవాళ 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. నేలకొండపల్లిలో 8మందికి కరోనా పాజిటివ్గా...