సిడ్నీ : టీ 20 మూడో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో195 పరుగులు చేసింది. వేడ్ ఆది నుంచి దూకుడుగా ఆడటంతో ఆసీస్కు మంచి స్కోరు లభించింది. వేవ్ ఎడా పెడా బౌండరీలు కొట్టడంతో స్కోరు భారీగా పెరిగింది. అయితే కెప్టెన్ కోహ్లీ అతడిని రనౌట్ చేయడంతో వేవ్ పరుగులకు బ్రేకులు పడ్డాయి. ఈ భారీ లక్ష్యాన్ని టీమిండియా ఎలా ఎదుర్కొంటుందోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. సిరీస్ ఎవరికి దక్కుతుందోనని క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.