తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ పరీక్ష ఫీజు గడువును పొడిగించింది. ఇటీవల వచ్చిన సెలవుల దృష్ట్యా, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు...
యూజీసీ ఛైర్మన్గా తెలుగు వ్యక్తి
వరంగల్ టైమ్స్,నల్గొండ జిల్లా : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఛైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) వైస్ ఛాన్స్లర్, తెలంగాణలోని నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలకు చెందిన ప్రొఫెసర్ జగదీశ్...
నీట్ పీజీ-2022 పరీక్ష వాయిదా..
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : నీట్ పీజీ-2022 పరీక్ష వాయిదా పడింది. ఆ పరీక్షను 6 నుంచి 8 వారాల వరకు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వాస్తవానికి మార్చి 12న...
నెలాఖరు వరకు ఆన్లైన్ క్లాసులే : హైకోర్టు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కొవిడ్ దృష్ట్యా విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఐతే నెలాఖరు వరకు ఆన్లైన్ బోధన కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాఠశాలలకు వెళ్లలేని వారికి ఆన్లైన్...
ఆయుష్ మెడికల్ కోర్సుల భర్తీకి నోటిఫికేషన్
వరంగల్ జిల్లా : కాళోజి ఆరోగ్య హెల్త్ యూనివర్సిటీ యూజీ ఆయుష్ వైద్య కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్,...
విద్యాసంస్థలు తెరిచేందుకే సర్కార్ మొగ్గు
హైదరాబాద్: ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉంది. ఈ విషయంపై తన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారకంగా ప్రకటించనుంది. విద్యాసంస్థలు తెరిచాక.. కరోనా నిబంధనలు కఠినంగా...
స్కూళ్ల ప్రారంభానికే సర్కారు మొగ్గు!
30తో ముగియనున్న సెలవులు
ఇప్పటికే వివిధ వర్గాల నుంచి ఒత్తిడి
ప్రభుత్వ నిర్ణయంపైనే అందరి చూపు
విడతల వారీగా తెరవాలని యోచన
హైదరాబాద్ : విద్యా సంస్థలను ప్రారంభించాలా? లేక ప్రస్తుతం కొనసాగుతున్న సెలవులను మరిన్ని రోజుల పాటు...
కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు షురూ
హైదరాబాద్ : పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత ప్రవేశాలకు జనవరి 25 నుంచి 27 మధ్యాహ్నం 2 గంటల...
25 నుంచి పీజీ మెడికల్ సీట్లకు వెబ్ కౌన్సిలింగ్
వరంగల్ జిల్లా : పీజీ మెడికల్ కన్వీనర్ కోటీ సీట్ల భర్తీకి ఈ నెల 25 నుండి 27 వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెల్పింది. ఈ మేరకు...
ఇక నుంచి ప్రభుత్వ స్కూళ్లలోనూ ఆన్లైన్ క్లాసులే
హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 24 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 8, 9, 10 తరగతులకు ఆన్లైన్ లో పాఠాలు బోధించాలని విద్యాశాఖ ఉత్తర్వులు...



















