92 యేండ్ల ‘రేసుగుర్రం’ గెలిచింది!
92 యేండ్ల 'రేసుగుర్రం' గెలిచింది!
వరంగల్ టైమ్స్,కర్ణాటక : 92యేండ్ల నాయకుడు,సిట్టింగ్ ఎమ్మెల్యే శామనూరు.శివశంకరప్పకు కాంగ్రెస్ మరోసారి టికెట్ ఇచ్చింది.దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి."92 ఏళ్ల వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారు? ప్రజలు ఆయనకు...
కర్ణాటక కాంగ్రెస్ కైవసం
కర్ణాటక కాంగ్రెస్ కైవసం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరీ
అనుకున్నదానికంటే ఎక్కువ స్థానాల్లో గెలుపు
ప్రజలను ఆకర్షించిన ఆ ఐదు సూత్రాలు
ఫలించిన రాహుల్ భారత్ జోడో
కాంగ్రెస్ గెలుపులో ప్రియాంక గాంధీ సెంటిమెంట్
గత సమస్యలు రిపీట్...
కర్ణాటకలో కాంగ్రెస్ హవా!
కర్ణాటకలో కాంగ్రెస్ హవా!
ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
విడుదలైన ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్కు 107 నుంచి 119 మధ్య సీట్లు రావచ్చని అంచనా
బీజేపికి 78-90 సీట్లు, జేడీఎస్కు 23-29
మళ్లీ ‘హంగ్’తప్పదన్న అంచనాలు
వరంగల్ టైమ్స్, బెంగళూరు :...
రాహుల్ గాంధీకి ఢిల్లీ వర్సిటీ నోటీసులు!
రాహుల్ గాంధీకి ఢిల్లీ వర్సిటీ నోటీసులు!
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బుధవారం ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో...
భారత్ లో ఆన్లైన్ రుణయాప్ లపై గూగుల్ కొరడా
భారత్ లో ఆన్లైన్ రుణయాప్ లపై గూగుల్ కొరడా
వరంగల్ టైమ్స్,హైదరాబాద్: ఆన్ లైన్ రుణయాప్ లపై గూగుల్ కొరడా ఝుళిపించింది.2022లో పాలసీ నిబంధనలు అతిక్రమించిన 3,500లకు పైగా రుణయాప్ లను ప్లే స్టోర్...
కూలిన హెలికాప్టర్ చీతా..ముగ్గురు దుర్మరణం
కూలిన హెలికాప్టర్ చీతా..ముగ్గురు దుర్మరణం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అరుణాచల్ ప్రదేశ్లో భారత వైమానిక దళం హెలికాప్టర్ చీతా కూలిపోయిన ఘటనలో హైదరాబాద్ కు చెందిన వ్యక్తి వీవీబీ రెడ్డి (ఉప్పల వినయ...
పోలీస్ చొరవతో సేఫ్ జోన్ లో ఇంటర్ విద్యార్థిని
పోలీస్ చొరవతో సేఫ్ జోన్ లో ఇంటర్ విద్యార్థిని
వరంగల్ టైమ్స్, గుజరాత్ : ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కంగారుతో కూడిన సమయమే ఇది. తమ పిల్లల్ని పరీక్షా కేంద్రాలకు...
మార్చి 18న భారత్ గౌరవ్ రైలు ప్రారంభం
మార్చి 18న భారత్ గౌరవ్ రైలు ప్రారంభం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే నుండి 2023, మార్చి 18న మొదటి భారత్ గౌరవ్ రైలు ప్రారంభం కానుందని దక్షిణ మధ్య...
H3N2 వ్యాప్తిపై..అప్రమత్తం చేసిన ఐసీఎంఆర్
H3N2 వ్యాప్తిపై..అప్రమత్తం చేసిన ఐసీఎంఆర్
వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో హెచ్3ఎన్2 వైరస్ వేగంగా వ్యాపిస్తోందంటూ ఐసీఎమ్ఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున...
ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా !
ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా !
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు....