ఇక సమరమే : చీఫ్ విప్ దాస్యం
హనుమకొండ జిల్లా : చీటికి మాటికి టీఆర్ఎస్ ను దుయ్యబట్టే బీజేపీ నాయకులు గల్లీలో లొల్లి చేయడం మాని, ఢిల్లీలో లొల్లి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు....
కేటీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన చల్లా..ఎందుకో తెలుసా!
హనుమకొండ జిల్లా : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో ఉపాధి కల్పనా మార్గాలు, వసతులు అనేకం నెలకొల్పబడుతున్నాయి. చిన్నా, పెద్దా పరిశ్రమల ఏర్పాటు దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో...
స్పందించిన చీఫ్ విప్..సమస్యల పరిష్కారానికి హామీ
హనుమకొండ జిల్లా : హౌస్ సర్జన్ మరియు విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్పందించారు. హుటాహుటిన సోమవారం అర్ధ రాత్రి ఒంటి గంటకు కాకతీయ మెడికల్ కాలేజ్...
అప్రమత్తమైన తెలంగాణ ఆర్టీసీ
హనుమకొండ జిల్లా : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మేడారం జాతర సమీపిస్తున్న దృష్ట్యా ఆర్టీసీ అప్రమత్తమైంది. ఇప్పటికే ఆర్టీసీ సెలవుదినాలతో పాటు, ఉమ్మడి జిల్లాకు ముఖ్య కేంద్రమైన హనుమకొండ, వరంగల్, కాజీపేట...
మేడారం మహాజాతరకు పోటెత్తుతున్న భక్తులు
మేడారం: ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఇంకా నెల రోజులు సమయం ఉండగానే భక్తులు పోటెత్తుతున్నారు. జాతర సమయంలో రద్దీ, కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా...
సమస్యల పరిష్కారం దిశగా గులాబీ దండు కదలాలి : దాస్యం
హనుమకొండ జిల్లా : కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోరారు....
రేపే శ్రీ ఆలేటి ఎల్లమ్మ తల్లి జాతర..
జనగామ జిల్లా : శివసత్తుల కోలాహలం, డిళ్లేం...కళ్లేం చప్పుళ్లతో మహిళలు నెత్తిన బోనమెత్తుకొని తల్లి సన్నిధికి చేరుకోగ, పిల్లాపాపలను సల్లంగా చూసి, పాడి పంటలు సమృద్దిగా పండేలా దీవించు.. అంటూ ఆలేటి ఎల్లవ్వ...
పంట నష్టం జరిగిన ప్రతీ రైతును ఆదుకుంటాం: ఎమ్మెల్యే చల్లా
హనుమకొండ జిల్లా : పరకాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంట నష్టం జరిగిన ప్రాంతాలను ఆయన పర్యవేక్షించారు. సంక్రాంతి పర్వదినాన తిరుపతిలో...
ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యేలు
వరంగల్ జిల్లా : ఐనవోలు మల్లికార్జున స్వామిని తెలంగాణ తొలి మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, వరంగల్ డీసీసీబీ బ్యాంక్...
పతంగి కోసం పోల్ ఎక్కిన బాలుడు..ఆపై ఏంజరిగింది.. !
ములుగు జిల్లా : ములుగులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ గాలిపటం 12 యేళ్ల కుర్రాడి ప్రాణాలకు ప్రమాదాన్ని తీసుకువచ్చింది. గాలి పటం ఎగురవేస్తుండగా, కరెంట్ పోల్ తీగలకు చిక్కింది. అయితే...





















