Friday, February 6, 2026
Home Education Page 19

Education

స్కూళ్ల ప్రారంభంపై క్లారిటి

హైదరాబాద్ : తెలంగాణలో జనవరి 31 నుంచి స్కూళ్ల ప్రారంభం ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా ప్రభావంతో జనవరి 30 వరకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే ప్రస్తుతం...

ఈఎస్ఐసీలో 4315 యూడీసీ, ఎంటీఎస్ పోస్టులు

న్యూఢిల్లీ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ఈఎస్ఐసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల్గిన వారు ఫిబ్రవరి 15 నాటికి ఆన్లైన్...

ఐఓసీఎల్ లో 1196 అప్రెంటిస్ పోస్టులు

న్యూఢిల్లీ : భారత్ లో అతిపెద్ద చమురు ఉత్పత్తి, పంపిణీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ( ఐఓసీఎల్ ) ట్రేడ్ అప్రెంటిస్ లను అందిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు...

రైల్వేలో 2422 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలో భాగమైన సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు...

ఈనెల 17 నుంచి జేఎన్టీయూ పరిధిలో ఆన్లైన్ క్లాసులు

హైదరాబాద్ : తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు జనవరి 30 వరకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 17 నుంచి 22 వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని...

విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణలోని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన...

తెలంగాణలో మళ్లీ మొదలుకానున్న ఆన్లైన్ క్లాసులు !

హైదరాబాద్ : తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మొదట్లో వెయ్యిలోపు నమోదైన కరోనా కేసులు ఇప్పుడు 25వందలకు పైగా నమోదవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే సంక్రాంతి...

పీజీ మెడికల్ సీట్ల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులు

హైదరాబాద్ : రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్...

కేయూ లో ఆ పరీక్షలు వాయిదా

హనుమకొండ జిల్లా : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్యా కేంద్రంలో ఈనెల 15న జరగాల్సిన ఎంబీఏ ఫస్టియర్ రెండో సెమిస్టర్ బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్ పేపర్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను...

సంస్కృత యూనివర్సిటీ వీసీగా తెలంగాణా పౌరుడు

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రానికి చెందిన డాక్టర్ పెన్నా మధుసూదన్ కు అరుదైన అవకాశం దక్కింది. ఆయన మహారాష్ట్ర రాంటెక్ లోని కవి కుల్గురు కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులయ్యారు. నల్గొండ...

Latest Updates

Most Viewed

Videos

Top Stories

Cinema

error: Content is protected !!