గిరిజనుడికి మేయర్ పదవి..కేటీఆర్ ఓపెన్ ఆఫర్ కి కూనంనేని గ్రీన్ సిగ్నల్
గిరిజనుడికి మేయర్ పదవి..కేటీఆర్ ఓపెన్ ఆఫర్ కి కూనంనేని గ్రీన్ సిగ్నల్
-బీఆర్ఎస్ మద్దతుతో కొత్తగూడెం మేయర్ పదవి కైవసం
-సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు కీలక ప్రకటనవరంగల్ టైమ్స్, కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్...
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి ధర్నా
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి ధర్నా
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట పరిధిలో ఉన్న వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ధర్నాకు దిగారు. మున్సిపల్ ఎన్నికల...
మున్సిపల్ ఎన్నికల్లో కవిత శుభారంభం
మున్సిపల్ ఎన్నికల్లో కవిత శుభారంభం
-వడ్డేపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకున్న ఏఐఎఫ్బీ
వరంగల్ టైమ్స్, జోగులాంబ గద్వాల జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తు అభ్యర్థులు తమ ఉనికిని చాటుకున్నారు. జోగులాంబ...
తొర్రూరు పీఠం దయన్న కైవసం
తొర్రూరు పీఠం దయన్న కైవసం
వరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు మున్సిపాలిటీపై విజయకేతనం ఎగురవేయడం లక్ష్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన ప్రయత్నం ఫలించింది. ఫలితంగా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్...
కాంగ్రెస్ అప్పుడే బేరసారాలు మొదలెట్టింది:కేటీఆర్
కాంగ్రెస్ అప్పుడే బేరసారాలు మొదలెట్టింది:కేటీఆర్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కునేది బీఆర్ఎస్ పార్టీయేనని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం...
అక్రమ సరోగసీ కేసులో..డాక్టర్ నమ్రత అరెస్ట్
అక్రమ సరోగసీ కేసులో..డాక్టర్ నమ్రత అరెస్ట్
-హైదరాబాద్లో అక్రమ సరోగసీ రాకెట్...
-డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకున్న ఈడీ
-సంతానం లేని దంపతులకు శిశువులను అక్రమంగా అమ్మకాలు
-మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు
-ఫిబ్రవరి 26...
చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్ జెండర్ గెలుపు
చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్ జెండర్ గెలుపు
వరంగల్ టైమ్స్, నల్గొండ జిల్లా: తెలంగాణలో రెండు కార్పొరేషన్లు , 116 మున్సిపాలిటీలకు ఇటీవల పోలింగ్ జరిగింది. శుక్రవారం కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర...
మహాత్మా బసవేశ్వరుని మార్గదర్శనంలో వీరశైవ లింగాయతులు
మహాత్మా బసవేశ్వరుని మార్గదర్శనంలో వీరశైవ లింగాయతులు
- ధర్మాచరణతో ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి: డిప్యూటీ కమిషనర్ సునీతవరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: శుక్రవారం ఉదయం చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయం ప్రాంగణంలో రాష్ట్ర వీరశైవ...
మేడారం మహాజాతర హుండీ లెక్కింపు పూర్తి
మేడారం మహాజాతర హుండీ లెక్కింపు పూర్తి
-828 హుండీలతో రూ.13.25 కోట్ల ఆదాయం
–విదేశీ కరెన్సీ, బంగారం, వెండి లభ్యం
వరంగల్ టైమ్స్, హనుమకొండ:ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియతో ముగిసింది....
కేంద్ర మంత్రి రామ్మోహన్ ని కలిసిన ఎంపీ కావ్య
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఎంపీ కావ్య
వరంగల్ టైమ్స్,న్యూఢిల్లీ: మామునూరు ఎయిర్పోర్ట్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వరంగల్ ఎంపీ...





















