అలర్ట్..రానున్న 3 గంటల్లో భారీ వర్ష సూచన!
అలర్ట్..రానున్న 3 గంటల్లో భారీ వర్ష సూచన!
warangaltimes, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే రెండు రాష్ట్రల్లో పలు జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు...
సెర్ఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ !
సెర్ఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ !
కొత్త పే స్కేలు వర్తింప చేస్తూ జీ ఓ జారీ
జీవో ఎంఎస్ నం.11ను విడుదల చేసిన టీ సర్కార్
నెరవేరిన 23 సంవత్సరాల సెర్ఫ్ ఉద్యోగుల కల
భారీగా పెరిగిన...
జంట నగరాల్లో దంచికొట్టిన వర్షం
జంట నగరాల్లో దంచికొట్టిన వర్షం
warangaltimes, హైదరాబాద్ : హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో వర్షం దంచికొడుతోంది. పలు చోట్ల వడగండ్ల వాన కురుస్తోంది. కూకట్పల్లి, మూసాపేట, నిజాంపేట, మియాపూర్లో వడగళ్ల వాన పడుతోంది. జూబ్లీహిల్స్,...
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం!
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం!
ఉత్తరాంధ్ర స్థానంలో వేపాడ చిరంజీవిరావు
తూర్పు రాయలసీమ స్థానంలో కంచర్ల శ్రీకాంత్ విజయం
పశ్చిమలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య స్వల్ప తేడా
నేటి సాయంత్రం లోపు తుది ఫలితాలు
warangaltimes, అమరావతి:...
ఆ ఇద్దరి వల్లే పేపర్ లీకేజీ : మంత్రి కేటీఆర్
ఆ ఇద్దరి వల్లే పేపర్ లీకేజీ : మంత్రి కేటీఆర్
warangaltimes, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పటిష్టంగానే ఉందని, కేవలం ఇద్దరుు వ్యక్తుల వల్లే పేపర్ లీకేజీ జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సచివాలయం...
ఏపీలో మరో రెండ్రోజులు దంచికొట్టుడే
ఏపీలో మరో రెండ్రోజులు దంచికొట్టుడే
warangaltimes, అమరావతి : ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల వడగండ్లు కూడా పడ్డాయి. ఈ వర్షాలు మరో 2 రోజులు కంటిన్యూ అవుతాయి....
బండి సంజయ్ కి మహిళా కమిషన్ వార్నింగ్
బండి సంజయ్ కి మహిళా కమిషన్ వార్నింగ్
warangaltimes, హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ శనివారం తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత...
‘గ్యాస్ సిలిండర్’ వాడేవారికి శుభవార్త
'గ్యాస్ సిలిండర్' వాడేవారికి శుభవార్త
warangaltimes, హైదరాబాద్ : పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధర సామాన్యులకు భారంగా మారుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా, ప్రజలు తమ అవసరాలన్నింటినీ తగ్గించుకుంటున్నారు కానీ భవిష్యత్తు కోసం సరిగ్గా...
ప్రారంభమైన భారత్ గౌరవ్ పర్యాటక రైలు
ప్రారంభమైన భారత్ గౌరవ్ పర్యాటక రైలు
warangal times, కాజీపేట : యాత్రికులు పుణ్యక్షేత్రాల దర్శనాలకు భారత్ గౌరవ్ పర్యాటక రైలు శనివారం సికింద్రాబాద్ నుండి ప్రారంభమైంది. ఆరు ఏసీ భోగీలు, 9 స్లీపర్...
తిరువూరులో సిఏం జగన్ పర్యటన ఈ విధంగా!
తిరువూరులో సిఏం జగన్ పర్యటన ఈ విధంగా!
warangaltimes, అమరావతి: ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న తిరువూరు పర్యటన కు సంభందించి షెడ్యూల్ ఖరారయ్యింది.
వివరాలు :
.ఉదయం గం.1015...





















