Thursday, December 18, 2025
Home News Page 11

News

ఏపీలో మరో రెండ్రోజులు దంచికొట్టుడే

ఏపీలో మరో రెండ్రోజులు దంచికొట్టుడే warangaltimes, అమరావతి : ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల వడగండ్లు కూడా పడ్డాయి. ఈ వర్షాలు మరో 2 రోజులు కంటిన్యూ అవుతాయి....

బండి సంజయ్ కి మహిళా కమిషన్ వార్నింగ్

బండి సంజయ్ కి మహిళా కమిషన్ వార్నింగ్ warangaltimes, హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ శనివారం తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత...

‘గ్యాస్ సిలిండర్’ వాడేవారికి శుభవార్త

'గ్యాస్ సిలిండర్' వాడేవారికి శుభవార్త warangaltimes, హైదరాబాద్ : పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధర సామాన్యులకు భారంగా మారుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా, ప్రజలు తమ అవసరాలన్నింటినీ తగ్గించుకుంటున్నారు కానీ భవిష్యత్తు కోసం సరిగ్గా...

ప్రారంభమైన భారత్ గౌరవ్ పర్యాటక రైలు

ప్రారంభమైన భారత్ గౌరవ్ పర్యాటక రైలు warangal times, కాజీపేట : యాత్రికులు పుణ్యక్షేత్రాల దర్శనాలకు భారత్ గౌరవ్ పర్యాటక రైలు శనివారం సికింద్రాబాద్ నుండి ప్రారంభమైంది. ఆరు ఏసీ భోగీలు, 9 స్లీపర్...

తిరువూరులో సిఏం జగన్ పర్యటన ఈ విధంగా!

తిరువూరులో సిఏం జగన్ పర్యటన ఈ విధంగా! warangaltimes, అమరావతి: ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న తిరువూరు పర్యటన కు సంభందించి షెడ్యూల్ ఖరారయ్యింది. వివరాలు : .ఉదయం గం.1015...

స్థలాల క్రమబద్ధీకరణకు గడువు పెంపు

స్థలాల క్రమబద్ధీకరణకు గడువు పెంపు   warangaltimes, హైదరాబాద్ : నగరాల్లో చాలాకాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలు ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకొనేందుకు తెలంగాణ సర్కార్ మరో ఛాన్స్ కల్పించింది. వారికి...

భారీ వర్షాలు-అవసరమైతేనే బయటకు రండి

భారీ వర్షాలు-అవసరమైతేనే బయటకు రండి warangaltimes, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో పాటు వడగండ్ల వాన...

పుతిన్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఐసీసీ

పుతిన్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఐసీసీ warangaltimes, రష్యా : ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగి లక్షలాదిమంది ప్రాణాలు బలిగొంటున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చుక్కెదురైంది. ది హేగ్...

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు warangaltimes, హైదరాబాద్ : సికింద్రాబాద్ సహా భారత దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డుల్లో ఎన్నికలు రద్దు అయ్యాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 30న జరగాల్సిన కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు...

మోడీతో సీఎం జగన్ చర్చించిన ముఖ్యాంశాలివే

మోడీతో సీఎం జగన్ చర్చించిన ముఖ్యాంశాలివే warangaltimes, న్యూఢిల్లీ : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్ లోని కార్యాలయంలో ప్రధాని...

Latest Updates

Most Viewed

Videos

Top Stories

Cinema

error: Content is protected !!