త్వరలో పట్టాలెక్కనున్న హైస్పీడ్ రైలు కారిడార్
త్వరలో పట్టాలెక్కనున్న హైస్పీడ్ రైలు కారిడార్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి నాలుగంటే నాలుగు గంటల్లోనే గమ్య్ చేరుకునేలా ఓ హైస్పీడ్ రైలు...
ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో చుక్కెదురు
ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో చుక్కెదురు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని...
ధరణిలో న్యూ మాడ్యూల్స్ కు కసరత్తు
ధరణిలో న్యూ మాడ్యూల్స్ కు కసరత్తు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ధరణి పోర్టల్ లో నూతన మాడ్యూల్స్ ను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. భూ లావాదేవీలకు సంబంధించి టెక్నికల్ గా...
భారీ వర్షాలు.. ఈ జిల్లాలపై అధిక ప్రభావం !
భారీ వర్షాలు.. ఈ జిల్లాలపై అధిక ప్రభావం !
వరంగల్ టైమ్స్, ఏపీ : ఎండలు మండిపోతోన్న వేళ చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. వరుసగా నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ...
గోదావరి ఎక్స్ ప్రెస్ కు మరోసారి తప్పిన ప్రమాదం
గోదావరి ఎక్స్ ప్రెస్ కు మరోసారి తప్పిన ప్రమాదం
వరంగల్ టైమ్స్, సికింద్రాబాద్ : గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు మరోసారి ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన...
మార్చి 18న భారత్ గౌరవ్ రైలు ప్రారంభం
మార్చి 18న భారత్ గౌరవ్ రైలు ప్రారంభం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే నుండి 2023, మార్చి 18న మొదటి భారత్ గౌరవ్ రైలు ప్రారంభం కానుందని దక్షిణ మధ్య...
దలైలామాను బుద్ధవనానికి ఆహ్వానించిన మల్లెపల్లి
దలైలామాను బుద్ధవనానికి ఆహ్వానించిన మల్లెపల్లి
వరంగల్ టైమ్స్, నాగార్జునసాగర్ (నందికొండ) : తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ విజయపురి వద్ద కృష్ణానది తీరంలో 274 ఎకరాల విస్తారమైన ప్రదేశంలో నెలకొల్పిన బుద్ధవనాన్ని సందర్శించడానికి బౌద్ధ మత...
మహిళా రిజర్వేషన్ బిల్లుపై అపూర్వ స్పందన
మహిళా రిజర్వేషన్ బిల్లుపై అపూర్వ స్పందన
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లు పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అపూర్వ స్పందన లభించింది....
ఏసీబీ వలలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి
ఏసీబీ వలలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ నగరం లక్ష్మీపురంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 30 వేలు...
నాన్న హత్యలో వారి ప్రమేయముంది : కుమార్తె
నాన్న హత్యలో వారి ప్రమేయముంది : కుమార్తె
వరంగల్ టైమ్స్, పులివెందుల : తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన కుమార్తె...





















