Saturday, April 27, 2024

Uncategorized

సీఎంను మేడారం జాతరకు ఆహ్వానించిన మంత్రులు

వరంగల్ టైమ్స్,హైదరాబాద్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమౌతున్న సందర్భంగా..జాతర ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు మంగళవారం ప్రగతి భవన్ లో అందజేస్తున్న మంత్రులు. పంచాయితీరాజ్,...

పద్మ అవార్డు గ్రహీతలను అభినందించిన కేసీఆర్

హైదరాబాద్ : జీవిత కాల విశిష్ట సేవలను గుర్తించి ప్రతీ యేటా భారత ప్రభుత్వం అందించే "పద్మ" అవార్డులు తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులకు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం...

విద్యాలయాల రీఓపెన్ పై మంత్రి సబితా క్లారిటీ

హైదరాబాద్ : కరోనా ప్రభావంతో తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. సంక్రాంతి సెలవుల అనంతరం నుంచి ఈ నెల 30 వరకు స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే...

మూడో వన్డేలోనూ సఫారీలదే విక్టరీ

స్పోర్ట్స్ డెస్క్ : భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్కంఠ కలిగించింది....

జిల్లాల ఎస్పీలకు హై అలర్ట్

ఇంటర్నెట్ డెస్క్ : జనవరి 27న సీపీఐ-మావోయిస్ట్‌లు పిలుపునిచ్చిన బీహార్-జార్ఖండ్ బంద్‌ను దృష్టిలో ఉంచుకుని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ పరిధిలోని అన్ని జిల్లాల ఎస్పీలను ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తం చేసింది. బంద్ సందర్భంగా జార్ఖండ్‌లో...

సీఎం కేసీఆర్ బాటలో సీఎం స్టాలిన్

చెన్నై : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా మేనమామ బాధ్యతలు స్వీకరించిన సీఎం...

రసవత్తరంగా మూడో టెస్ట్

కేప్ టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీంఇండియా 198 పరుగులకు ఆలౌటైంది. 3 గంటలకు పైగా క్రీజులో గడిపిన సారథి విరాట్ కోహ్లీ (143 బంతుల్లో...

13న సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్

న్యూఢిల్లీ : జనవరి 13న సాయంత్రం 5గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,...

భారత్ ఆలౌట్.. సౌతాఫ్రికా టార్గెట్ 244

స్పోర్ట్స్ డెస్క్ : వాండరర్స్ టెస్టులో సఫారీల టార్గెట్ సెట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో పుజారా (53), రహానే (58) రాణించడంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన భారత్ , మిగతా...

వెయ్యి స్తంభాల ఆలయంలో సీజేఐ ప్రత్యేక పూజలు

హనుమకొండ జిల్లా : సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హై కోర్ట్ ప్రధానన్యాయ మూర్తి సతీష్ చంద్ర శర్మ దంపతులు ఉదయం 8 గంటలకు వరంగల్ లోని భద్రకాళి...

Latest Updates

Most Viewed

Videos

Top Stories

Cinema