సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీల నియామకం
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టుకు శుక్రవారం కొత్తగా ఇద్దరు జడ్జిలను నియమించారు. దీంతో సుప్రీంలో జడ్జీల సంఖ్య 34కు చేరుకున్నది. జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్లకు పదోన్నతి కల్పించారు....
ఫోన్ మైకంలో మరో వ్యక్తి బైక్ ఎక్కిన భార్య
వరంగల్ టైమ్స్, హావేరి జిల్లా : కర్నాటక రాష్ట్రంలోని హావేరి జిల్లా రాణేబెన్నూరులో బుధవారం వింతైన సంఘటన చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం దాదాపు ఒకే రకమైన రంగులో ఉన్న రెండు హోండా...
దేశంలో తొలిసారి లిథియం నిల్వల గుర్తింపు
దేశంలో తొలిసారి లిథియం నిల్వల గుర్తింపు
వరంగల్ టైమ్స్, హావేరి జిల్లా : దేశంలో తొలిసారిగా లిథియం నిల్వలను జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ( జీఎస్ఐ) గుర్తించిందని గురువారం కేంద్ర గనుల శాఖ...
కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన టీ ఎంపీలు,ఎమ్మెల్యే
కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన టీ ఎంపీలు,ఎమ్మెల్యే
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ రాష్ట్ర ఎంపీలు రవిచంద్ర, బండి పార్థసారథి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్ఎస్ పక్ష నాయకులు...
వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన డెల్..!
వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన డెల్..!
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా కార్పొరేట్ సంస్థలు వేలల్లో ఉద్యోగులను తీసేస్తున్నాయి....
ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీం కోర్టు జడ్జిలు
ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీం కోర్టు జడ్జిలు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురు జడ్జీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ హైకోర్టు చీఫ్...
మహారాష్ట్రకు నీళ్లు ఇవ్వడానికి మేం సిద్ధం
మహారాష్ట్రకు నీళ్లు ఇవ్వడానికి మేం సిద్ధం
వరంగల్ టైమ్స్, మహారాష్ట్ర : మహారాష్ట్ర నేతలను ఒప్పించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేశామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రకు అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి...
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు
వరంగల్ టైమ్స్,కాలికట్ (కేరళ) : అబుదాబి నుంచి కాలికట్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్...
నిర్మలమ్మ బడ్జెట్లో ఖరీదైనవి, చౌకౌనవి..
నిర్మలమ్మ బడ్జెట్లో ఖరీదైనవి, చౌకౌనవి..
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి 5వ సారి దేశ సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.మోడీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి...
ఐదోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా
ఐదోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఉదయం 11 గంటలకు లోక్...




















