Friday, February 6, 2026
Home Telangana Page 59

Telangana

మేడారంలో ఆర్టీసీ ఎండి సజ్జనార్ పర్యటన

వరంగల్ టైమ్స్ , ములుగు జిల్లా : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మేడారంలో పర్యటిస్తున్నారు. మేడారం మహా జాతర సందర్భంగా భక్తులకు కల్పించే రవాణా సౌకర్యాలను పరిశీలించేందుకు టీ.ఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్...

టవర్ ఎక్కిన బీజేపీ కార్యకర్త..కారణం ఏంటి ?

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెపై హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కేంద్రప్రభుత్వంపై...

పేదల పాలిట పెన్నిది కేసీఆర్ ప్రభుత్వం: చల్లా

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని ఆయన ఆయన నివాసంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి...

సీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ...

వనదేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే చల్లా

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ములుగు జిల్లా మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న పరకాల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు మేడారం...

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత...

మహా నగరంపై మంచు దుప్పటి

వరంగల్ : వరంగల్ మహా నగరం పై మంచు దుప్పటి కప్పుకున్నది. మంగళవారం తెల్లవారు జాము నుండే వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలను పూర్తిగా మంచు కప్పేసింది. తెల్లవారుజామున 3, 4 గంటలకే...

కంపెనీల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా

వరంగల్ జిల్లా : దేశానికే తలమానికంగా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుకొండ, సంగెం మండలాల శివారులోని కాకతీయ మెగా టెక్స్ టైల్...

వరంగల్ లో త్రవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు

వరంగల్ జిల్లా : దేశాయిపేట్ లోని రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో రంగనాయకుల స్వామి, గోదాదేవి, జీయర్ విగ్రహాలు త్రవ్వకాల్లో బయటపడ్డాయి. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులతో పాటు, చుట్టుప్రక్కల ప్రాంతాల వారు...

రేపటి ప్రజావాణి రద్దు

హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి (గ్రీవేన్స్ డే) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేడు ఒక ప్రకటనలో తెలిపారు....

Latest Updates

Most Viewed

Videos

Top Stories

Cinema

error: Content is protected !!