వరంగల్ లో త్రవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు

వరంగల్ లో త్రవ్వకాల్లో బయటపడిన విగ్రహాలువరంగల్ జిల్లా : దేశాయిపేట్ లోని రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో రంగనాయకుల స్వామి, గోదాదేవి, జీయర్ విగ్రహాలు త్రవ్వకాల్లో బయటపడ్డాయి. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులతో పాటు, చుట్టుప్రక్కల ప్రాంతాల వారు రంగనాయకుల ఆలయానికి తరలివస్తున్నారు. తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.