టీజీఓలకు, టీఎన్జీఓలకు అభినందనలు: ఎర్రబెల్లి
హనుమకొండ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అధికారులు, ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందించిన విషయమని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభిృద్ధి, గ్రామీణ...
పద్మశ్రీ మొగులయ్యను కలిసిన బండి సంజయ్
పద్మశ్రీ మొగులయ్యను కలిసిన బండి సంజయ్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగలయ్యను బీజేపీ రాష్ట్ర అద్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కలిశారు. సైదాబాద్ సమీపంలోని...
పట్టుబడితే పీడీ యాక్ట్ కేసులే : మంత్రి శ్రీనివాస్
హనుమకొండ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న, రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి, బైండోవర్ చేయాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక,...
స్థలం ఇచ్చి కేంద్రాన్ని నిలదీయండి: రావు పద్మ
హనుమకొండ జిల్లా : కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, పీఓహెచ్ నిర్మాణంపై అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు,...
భద్రకాళి బండ్ పై సందడి చేసిన మంత్రులు,చీఫ్ విప్
హనుమకొండ జిల్లా : సర్వాంగసుందరంగా తీర్చిదిద్దబడి పర్యాటకులను ఆకర్షిస్తున్న వరంగల్ భద్రకాళి బండ్ ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,...
తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 95,355 నమూనాలను పరీక్షించగా 3,590 మందికి పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన...
లక్నవరం సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రులు
ములుగు జిల్లా : సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలబెట్టారని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇందులో భాగంగా...
పనితీరు బాగుంది కొనసాగించండి : ఎర్రబెల్లి
ములుగు జిల్లా : రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొట్లగూడెం గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు....
గ్రామాభివృద్దికి మంత్రి ఎర్రబెల్లి హామీ
ములుగు జిల్లా : గోవిందరావు పేట మండల కేంద్రంలో ని అయ్యప్ప దేవాలయాన్ని ఎండోమెంట్స్ విభాగానికి మార్చడానికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. అలాగే గోవిందరావుపేట...
శాశ్వత డోనర్ గా వద్దిరాజు ప్రమాణస్వీకారం
ములుగు జిల్లా : మేడారం మహాజాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తనవంతుగా అభివృద్ధి చేస్తానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మేడారం మహాజాతరకు శాశ్వత...





















